రజిని సినిమాలో షారుఖ్ ఖాన్… బాలీవుడ్ కూడా బద్దలవ్వాల్సిందే

భారతీయ సినీ పరిశ్రమలో స్టార్‌ల మధ్య ఉన్న గౌరవం, స్నేహం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అలాంటి అరుదైన ఉదాహరణలలో ఒకటి షారుక్…

మన వెంకీ ఆదర్శ కుటుంబం… రిలీజ్ డేట్ ఇదేనా?

విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం…

బంపర్ ఆఫర్ కొట్టేసిన మీనాక్షి?… ఏకంగా అక్షయ్ కుమార్ తో!

టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరోయిన్‌లలో మీనాక్షి చౌదరి పేరు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించిన…

డేవిడ్ రెడ్డి సరసన ఉక్రెయిన్‌ భామ మరియ

టాలీవుడ్‌లో మరోసారి తనదైన శైలిలో బిజీగా మారిపోయారు మంచు మనోజ్. గత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న ఆయన, రీఎంట్రీ తర్వాత…

బెంగళూరులో ఎయిర్‌బస్ ఇండియా టెక్నాలజీ సెంటర్‌ 

బెంగళూరులో ఎయిర్‌బస్ ఇండియా టెక్నాలజీ సెంటర్‌ ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వర్చువల్‌ గా ప్రారంభించారు.…

దేశంలోనే ప్రముఖ వైద్య మరియు పరిశోధనా కేంద్రంగా మంగళగిరి ఎయిమ్స్ ను తీర్చిదిద్దడమే టార్గెట్ 

AIIMS మంగళగిరిని దేశంలోనే ప్రముఖ వైద్య మరియు పరిశోధనా కేంద్రంగా తీర్చిదిద్దడం మా లక్ష్యమని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.…

తెలుగు చిత్ర పరిశ్రమలో జోరు చూపిస్తున్న గురు శిష్యులు

టాలీవుడ్‌లో ఇప్పుడు కొందరు కొత్త తరానికి చెందిన దర్శకులు జోరు చూపిస్తున్నారు. వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తూ…

అఖిల భారత సర్వీసు 2025 ఫైనల్ ఫలితాల్లో సత్తా చాటిన అభ్యర్థులకు సీఎం రేవంత్ అభినందనలు 

అఖిల భారత సర్వీసు 2025 ఫైనల్ ఫలితాల్లో రాణించిన తెలుగు అభ్యర్థులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి  అభినందనలు తెలిపారు.  ప్రజా…

ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాల్లో నాణ్యత పాటించే అంశంపై రాజీపడేదే లేదు:ఏపీ సీఎం చంద్రబాబు 

ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాల్లో నాణ్యత పాటించే అంశంపై అసలు రాజీ పడేదే  లేదని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పోలవరం,…

విజయవాడలో కాల్పుల కలకలం..ఉలిక్కిపడిన నగరం

విజయవాడలో కాల్పుల ఘటన కలకలం రేపింది. కార్డన్ సెర్చ్ చేస్తున్న పోలీసులు, ఈగల్ అధికారులపై కాల్పులు జరిగిన ఘటన నగరాన్ని ఉలిక్కిపడేలా…

భారత్-ఆస్ట్రేలియా టెస్టు: మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 198 ఆలౌట్

పెర్త్ వేదికగా ఆస్టేలియా తో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 198 పరుగులకే ఆలౌటైంది. మ్యాచ్ లో…

సెమీస్ లో ఇంగ్లాండ్ పై సూపర్ విక్టరీ… ఫైనల్ లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్

టీ 20 వరల్డ్ కప్ ఫైనల్లోకి డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ ప్రవేశించింది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన…