కాకినాడ జిల్లా రోడ్డు వీడియో..అది నాణ్యతా లోపం కాదు:స్పష్టం చేసిన ఫ్యాక్ట్ చెక్

ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రవ్యాప్తంగా సంవత్సరాల తరబడి నిర్మాణాలకు, మరమ్మత్తులకు నోచుకోని రోడ్లను ఇటీవలే వేగవంతంగా చక్కదిద్ది ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్న విషయం…

అడ్డంకులు అధిగమిస్తూ..మంత్రి టీజీ భరత్ వీడియోపై లోకేష్ కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీ.జీ.భరత్ వ్యాయామం చేస్తూ ఉన్న వీడియోపై విద్యా,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆసక్తికర కామెంట్స్…

త్వరలో మీడియా ప్లాట్ ఫామ్…కీలక ప్రకటన చేసిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి 

వైసీపీలో కీలక నేతగా కొనసాగి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆయన త్వరలో…

దీపం నుండి PNGకి మారినా కూడా సబ్సిడీ నగదు

దీపం పథకం లబ్దిదారులు పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG)కి మారినా కూడా వారికి ఇచ్చే రాయితీ నగదును  వారి వారి బ్యాంకు…

జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా నివాళులర్పించిన చంద్రబాబు, లోకేష్

మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లు నివాళులర్పించారు.  ఏపీ సీఎం…

ముగిసిన ఏపీ మంత్రివర్గ సమావేశం…పలు కీలక అంశాలకు ఆమోదం 

ఏపీ సీఎం  చంద్రబాబు అధ్యక్షతన ఈరోజు జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. సచివాలయంలో సుమారు మూడున్నర గంటల పాటు సాగిన…

శ్రీకాకుళం నుండి తిరుపతికి నేరుగా రెగ్యులర్ రైలు సర్వీస్..ప్రజల దశాబ్దాల నిరీక్షణకు తెర

శ్రీకాకుళం జిల్లా చరిత్రలో 75 ఏళ్ల తర్వాత తొలిసారిగా శ్రీకాకుళం నుండి తిరుపతికి నేరుగా రెగ్యులర్ రైలు సర్వీస్ ప్రారంభం కావడం…

చిన్నారి కోసం ప్రజలకు బాలకృష్ణ విజ్ఞప్తి..తన వంతు సాయంపై భరోసా

అత్యంత అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారిని ఆదుకోవాలని హిందూపూర్ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఈ…

ఉండవల్లిలో మంత్రుల బృందం కీలక భేటీ.. పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచే అంశంపై చర్చ 

చిన్నపిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచేందుకు విధివిధానాల తయారీ, చట్టరూపకల్పనపై ఉండవల్లిలో సోషల్ మీడియా ప్లాట్ ఫాంల ప్రతినిధులు, అధికారులతో  ఆంధ్రప్రదేశ్…

జగన్ రెడ్డి పాలన ప్రజాస్వామ్యానికే ఒక మచ్చ:మంత్రి అచ్చెన్నాయుడు 

మాజీ సీఎం, వైసీపీ అధినేత వై.ఎస్.జగన్ పై మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి…

అభివృద్ధి, ఆధ్యాత్మికతతో అంతర్వేది వర్థిల్లాలి:ఏపీ డిప్యూటీ సీఎం పవన్

అభివృద్ధి, ఆధ్యాత్మికతతో అంతర్వేది వర్థిల్లాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. పవిత్ర క్షేత్రంలో తాగునీటి సమస్య ఉండకూడదని రూ.17.33 కోట్లతో…

ఇలాంటి వెయ్యి మంది సైకోలు వచ్చినా ‘అమరావతి’ ఆగదు:ఏపీ సీఎం చంద్రబాబు

బాపట్ల జిల్లా, వేమూరు నియోజకవర్గం, సూరేపల్లిలో ఏపీ సీఎం చంద్రబాబు  ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజావేదిక ప్రాంగణంలో ఏర్పాటు…