శ్రీకాకుళం జిల్లా ప్రజలకు గుడ్ న్యూస్..కీలక స్టేషన్స్ లో ఆ రైళ్లకు హల్ట్

శ్రీకాకుళం జిల్లా ప్రజలకు కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. ఎంతోకాలంగా చేసిన ప్రయత్నాల ఫలితంగా,…

ఎరోస్ ఇన్నోవేషన్ ప్రతినిధులతో ఏపీ మంత్రి కందుల దుర్గేష్ చర్చలు 

ముంబయిలో జరుగుతున్న 24వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ అమ్యూజ్‌మెంట్ పార్క్స్ అండ్ ఇండస్ట్రీస్ (IAAPI) ఎక్స్‌ పోలో ఎరోస్ ఇన్నోవేషన్ ప్రతినిధులతో…

ఏపీ విద్యుత్ రంగంలో మరో మైలురాయి..జెన్కో రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి

ఏపీ జెన్కో 6101 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో జీవితకాల రికార్డు సృష్టించడం ఆనందంగా ఉందని మంత్రి గొట్టిపాటి రవి పేర్కొన్నారు. సీఎం…

విశాఖలో కాప్‌ జెమిని గ్లోబల్ సీఈఓ ఐమన్ ఎజ్జత్..మంత్రి లోకేష్ తో చర్చలు  

కాప్‌ జెమిని గ్లోబల్ సీఈఓ ఐమన్ ఎజ్జత్ ను ఏపీ విద్యా,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కలిశారు. ఆయనను విశాఖపట్నానికి…

మన మిత్రతో ఆ దృక్పథాన్ని పూర్తిగా మార్చేశాం:మంత్రి నారా లోకేష్

సాధారణంగా మనం ప్రభుత్వాన్ని వివిధ శాఖలు మరియు విభాగాల పరంగా చూస్తుంటాం. కానీ, వాట్సాప్ ఆధారిత విప్లవాత్మక పౌర సేవల వేదిక…

మీరే మ‌న‌ పార్టీకి అసలైన బలం.. నా బ‌లం:వై.ఎస్.జగన్

నేడు వై.ఎస్.ఆర్.సీ.పీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వై.ఎస్.జగన్ కార్యకర్తలకు, నేతలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్…

కూటమి పాలనపై వైసీపీ అధినేత జగన్ విమర్శలు

అసెంబ్లీ సమావేశాల్లో ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని  అంతా పరనింద.. ఆత్మస్తుతి అని ఏపీ మాజీ సీఎంజ్, వైసీపీ అధినేత  వై.ఎస్.జగన్…

ప్రజల్లోకి ప్రభుత్వ విధానాలు సమర్ధంగా వెళ్లాలి:ఏపీ సీఎం చంద్రబాబు

రెండు రోజుల జిల్లా కలెక్టర్ల సమావేశం నేడు రాష్ట్ర సచివాలయంలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగానికిసీఎం దిశా నిర్దేశం చేశారు.…

కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు (82) కన్నుమూశారు.  గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌ లోని…

ఆ ప్రచారంలో ఎలాంటి నిజం లేదు:ఏపీ ఫ్యాక్ట్ చెక్  

ఆంధ్రప్రదేశ్ లో హిందూ దేవాలయాల విధ్వంసం జరుగుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఏపీ ఫ్యాక్ట్…

పూర్తిగా డిజిటల్ విధానంలో తొలిసారి 16వ సెన్సెస్

పూర్తిగా డిజిటల్ విధానంలో తొలిసారి 16వ సెన్సెస్ చేపట్టనున్నారు. 2027 జనగణనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో  ఈ ఏడాది మే 1వ …

‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ..గనుల శాఖపై సీఎం సమీక్ష

ఆంధ్రప్రదేశ్ ను  ‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా అభివృద్ధి చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు  సూచించారు. నేడు గనుల శాఖపై సీఎం…