హిందువులు, క్రైస్తవులే టార్గెట్: షేక్ హసీనా

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా, మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశాన్ని అక్రమంగా చేజిక్కించుకున్న శక్తులు…

ఇండోర్ కలుషిత నీటి మరణాలపై రాహుల్ గాంధీ ఆందోళన:బీజేపీపై విమర్శలు

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరంలో కలుషిత నీరు కారణంగా  పలువురు ప్రాణాలు కోల్పోవడం కలవరం రేపుతోంది. ఈ ఘటనపై తాజాగా కాంగ్రెస్…

గిగ్ వర్కర్లకు  సామాజిక భద్రత కల్పనకు సంబంధించి ముసాయిదా నిబంధనలు విడుదల

మెరుగైన వేతనాలు, సామాజిక భద్రత వంటి డిమాండ్లతో గిగ్ వర్కర్లు గత నెల రెండుసార్లు సమ్మెకు దిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం…

2025 భారతదేశంలో 8వ అత్యంత వేడి సంవత్సరం

2025 వాతావరణ నివేదికను భారత వాతావరణ విభాగం విడుదల చేసింది. దేశంలో వార్షిక సగటు సాధారణం కంటే 0.28 డిగ్రీలు అధికంగా…

ఆల్కహాల్ వద్దు… లక్ష లీటర్ల పాలతో కొత్త ఏడాదికి స్వాగతం

కొత్త సంవత్సరం వస్తుందంటే చాలు ఆల్కహాల్ సేవించి స్వాగతిస్తుంటారు కొందరు. అయితే మరికొందరు మాత్రం సరికొత్త మంచి అలవాట్లతో కొత్త కొత్త…

తమిళనాడులో ఆకాశాన్నంటిన పూల ధరలు…కిలో మల్లెలు ₹3,000..!

తమిళనాడులో ఆధ్యాత్మిక మాసం మార్గళి పూజలకు తోడు, ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు మరియు వైకుంఠ ఏకాదశి పర్వదినాలు ఒకేసారి రావడంతో…

10 నిమిషాల డెలివరీ సీక్రెట్: ఏజెంట్ల వేగం కాదు, డార్క్ స్టోర్లే కారణమన్న దీపిందర్ గోయల్!

జొమాటో, బ్లింకిట్ అందిస్తున్న 10 నిమిషాల ఫాస్ట్ డెలివరీ వెనుక ఉన్న అసలు గుట్టును ఆ సంస్థ సీఈఓ దీపిందర్ గోయల్…

మహారాష్ట్ర ఆలయం ఎదురుగా వున్న సెలూన్‌లో లౌడ్‌స్పీకర్‌లో ‘కశ్మీర్ బనేగా పాకిస్థాన్’ అనే పాటను ప్లే చేసిన యువకుడు..!

మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో జాతీయ సమగ్రతకు భంగం కలిగించే షాకింగ్ ఘటన వెలుగుచూసింది.నాయిగావ్ సమీపంలోని చిన్చోటి ప్రాంతంలో గల ఒక దుర్గామాత…

ఈవీఎం వైపే ప్రజల మొగ్గు..రాహుల్ పై బీజేపీ విమర్శలు

ఈవీఎంల పనితీరుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎప్పటినుంచో  అనుమానాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా, తాజాగా కర్ణాటకలో చేపట్టిన…

బళ్లారిలో రాజకీయ రణరంగం: గాలి జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద కాల్పులు….కాంగ్రెస్ కార్యకర్త మృతి!

కర్ణాటకలోని బళ్లారి నగరంలో రాజకీయ ఆధిపత్య పోరు తీవ్ర రక్తపాతానికి దారితీసింది. వాల్మీకి విగ్రహావిష్కరణ బ్యానర్ ఏర్పాటు విషయంలో గంగావతి ఎమ్మెల్యే,…

భారత్-పాక్ జైల్లో ఖైదీల వివరాల  జాబితా పరస్పర మార్పిడి!

భారత్ – పాకిస్థాన్ దేశాలు తమ ఆధీనంలో ఉన్న పౌర ఖైదీలు, మత్స్యకారులు మరియు అణు స్థావరాల జాబితాలను 2008 ద్వైపాక్షిక…

బంగ్లా ఆటగాడి కొనుగోలు పై బీజేపీ నేత ఆగ్రహం…షారుఖ్‌పై ‘దేశద్రోహి’ వ్యాఖ్యలు!

ఐపీఎల్ వేలంలో బంగ్లాదేశ్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) కొనుగోలు చేయడంపై బీజేపీ నేత సంగీత్ సోమ్…