దివ్యాంగ శక్తి: ఇది కేవలం ప్రయాణం మాత్రమే కాదు!..డిప్యూటీ సీఎం పవన్ ఆసక్తికర పోస్ట్

దివ్యాంగ శక్తి పథకాన్ని నేడు మంగళగిరిలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కలిసి ప్రారంభించిన…

మొక్కజొన్న రైతులకు మద్దతుగా  బీ.ఆర్.ఎస్ ఆందోళన 

మొక్కజొన్న రైతులను ఆదుకొని మద్దతు ధర ఇవ్వడంతో పాటు రూ. 500 బోనస్ ఇచ్చి, కొనుగోలు కేంద్రాలను తక్షణం ప్రారంభించాలని బీ.ఆర్.ఎస్…

ఎల్పీజీ సరఫరాకు ఇబ్బందులు లేవు:స్పష్టం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు

మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో గ్యాస్ కొరత అంటూ ఆందోళన వ్యక్తమవుతున్న వేళ రాష్ట్రంలో ఎల్పీజీ సరఫరాకు ఇబ్బందులు…

రాష్ట్రంలోని ఎల్పీజీ నిల్వలు, బుకింగ్, సరఫరా వంటి అంశాలపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష 

డొమెస్టిక్  వంట గ్యాస్ సిలిండర్ల సప్లై లో అంతరాయం లేకుండా చూడాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆర్టీజీఎస్ నుండి …

ప్రజలకు పార్టీలను అంటగట్టడం తగదు:వై.ఎస్.షర్మిల

మహానేత వై.ఎస్.ఆర్  ముఖ్యమంత్రిగా ఉండగా పార్టీలకు,కులాలకు, మతాలకు  అతీతంగా పథకాలు అందేవని  కానీ నేటి రాజకీయాలు ఇలా లేవని ఏపీసీసీ చీఫ్…

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం 

తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈరోజు మొదలయ్యాయి. గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత సభ రేపటికి వాయిదా పడింది. తర్వాత జరిగిన…

ఇది తెలంగాణ సాహిత్యానికి దక్కిన గౌరవం

ప్రముఖ కవి, సాహితీవేత్త శ్రీ నందిని సిధారెడ్డి గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించడం పట్ల బీ.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్…

హిందూపురం మెగా జాబ్ మేళా అభినందనీయం:మంత్రి లోకేష్

హిందూపురం నియోజకవర్గ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారి దిశానిర్దేశంలో మెగా జాబ్…

అమరజీవి త్యాగశిల్పం ఆవిష్కరణ..పాల్గొన్న కూటమి నేతలు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఆంధ్ర రాష్ట్ర సాధకుడు అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని చిరస్థాయిగా స్మరించుకునేలా 58 అడుగుల “అమరజీవి త్యాగశిల్పం…

అన్ని మతాలు  ఐక్యంగా ఉండటమే తెలంగాణకు శ్రీరామరక్ష:సీఎం రేవంత్ రెడ్డి

రంజాన్ కేవలం పండుగ కాదు…ఆత్మ శుద్ధి చేసుకునే సమయమని మనుషుల మధ్య సోదరభావం, మతాల మధ్య సామరస్యం తెలంగాణ సంస్కృతి. ఆ…

ఆ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్..కౌంటింగ్ ఎప్పుడో తెలుసా?

కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 15, 2026 అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి…

ఆ మహనీయుని త్యాగం ఈనాటికీ మనకు స్పూర్తి:ఏపీ సీఎం చంద్రబాబు

ఉమ్మడి తెలుగు రాష్ట్రం కోసం ఉద్యమించి తన ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించి భాషా ప్రయుక్తరాష్ట్రాలకు బాటలు వేసిన ధీశాలి పొట్టి…