మిడిల్ ఈస్ట్ పరిస్థితులు.. ఇప్పటి దాకా 67,000 మంది స్వదేశానికి:కేంద్ర మంత్రి జై శంకర్

మిడిల్ ఈస్ట్ లో ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ప్రపంచాన్ని కలవరపెడుతున్న పరిస్థితి తెలిసిందే. ఇక భారత్ కు  అక్కడి…

విశ్వ క్రీడల్లో గోల్డ్ మెడల్..భారత్ తదుపరి టార్గెట్ అదే..!

అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా టీ 20 వరల్డ్ కప్ ఫైనల్ లో న్యూజిలాండ్‌ పై భారీ విజయంతో…

మ‌హిళా సాధికార‌త అన్న ప‌దం ప‌లికే అర్హ‌త మీకుందా?:మాజీ సీఎం జగన్

ఏపీ లోని కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వై.ఎస్.జగన్ విమర్శలు గుప్పించారు. ఈమేరకు ఆయన తన సోషల్ మీడియా…

వారి కష్టానికి..సంకల్పానికి  ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటుతో ఈ విజయం:ఏపీ సీఎం చంద్రబాబు

సంవత్సర కాలంలో  లక్ష మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయాలనే లక్ష్యాన్ని పూర్తిచేసుకున్న శుభ సందర్భంలో రాజధాని అమరావతిలో అంతర్జాతీయ మహిళా…

టీ 20 వరల్డ్ కప్ 2026: మరోసారి విశ్వ విజేతగా భారత్… ఫైనల్లో న్యూజిలాండ్ పై ఘన విజయం

ప్రపంచ టీ 20 క్రికెట్ లో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. భారత బ్యాటర్ల విధ్వంసంతో నరేంద్ర మోదీ స్టేడియం దద్దరిల్లింది! అశేష…

రైసినా డైలాగ్ 2026 సదస్సులో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు

ప్రతిష్టాత్మక రైసినా డైలాగ్ 2026 సదస్సుకు ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు. 2016 నుంచి నిర్వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక సదస్సులో మొదటిసారిగా…

భారత్ టాప్ 10 కుబేరులు ఎవరు..?

ప్రపంచంలో అత్యంత ధనవంతులెవరు..? వారి సంపద ఎంత..? ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఎవరు ముందున్నారు..? ప్రతి ఏడాది ఈ ప్రశ్నలకు సమాధానం…

మహిళల భద్రతను సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు భావించాలి:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 

అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భం జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన ‘స్టాండ్ విత్ హర్’ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అంతర్జాతీయ…

బెంగళూరులో ఎయిర్‌బస్ ఇండియా టెక్నాలజీ సెంటర్‌ 

బెంగళూరులో ఎయిర్‌బస్ ఇండియా టెక్నాలజీ సెంటర్‌ ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వర్చువల్‌ గా ప్రారంభించారు.…

అఖిల భారత సర్వీసు 2025 ఫైనల్ ఫలితాల్లో సత్తా చాటిన అభ్యర్థులకు సీఎం రేవంత్ అభినందనలు 

అఖిల భారత సర్వీసు 2025 ఫైనల్ ఫలితాల్లో రాణించిన తెలుగు అభ్యర్థులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి  అభినందనలు తెలిపారు.  ప్రజా…

ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాల్లో నాణ్యత పాటించే అంశంపై రాజీపడేదే లేదు:ఏపీ సీఎం చంద్రబాబు 

ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాల్లో నాణ్యత పాటించే అంశంపై అసలు రాజీ పడేదే  లేదని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పోలవరం,…

భారత్-ఆస్ట్రేలియా టెస్టు: మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 198 ఆలౌట్

పెర్త్ వేదికగా ఆస్టేలియా తో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 198 పరుగులకే ఆలౌటైంది. మ్యాచ్ లో…