రాష్ట్రంలోని రైతు సోదరులకు శుభవార్త:ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు

ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి రాష్ట్రంలోని రైతు సోదరులకు శుభవార్త చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న…

అభివృద్ధిలో విద్యార్థులను భాగస్వాములను చేస్తాం:మంత్రి నారా లోకేష్

కాకినాడ జేఎన్టీయూలో “హలో లోకేష్ ” కార్యక్రమంలో విద్యా, ఐటీ శాఖల మంత్రి లోకేష్ పాల్గొన్నారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు…

రెండో విడత భూ సేకరణ.. రైతులకు రుణమాఫీ.. గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి నారాయణ 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం తీసుకున్న భూమిని త్వరితగతిన డెవలప్ చేసి ఇవ్వనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. మూడు…

ఏపీలో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ

ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేటి నుంచి  పంపిణీ చేస్తోంది. కాగా, నర్సీపట్నం స్థానిక మార్కెట్…

ఏపీలో రూ. 20కే రేషన్ షాపులలో గోధుమ పిండి పంపిణీ 

ఏపీలో ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా గోధుమ పిండి అందించేందుకు జీవో విడుదలైన సంగతి తెలిసిందే. రేషన్‌ దుకాణాల్లో కిలో గోధుమ పిండి…

పింఛను పంపిణీ మాకు అత్యంత సంతృప్తిని కలిగించే సంక్షేమ కార్యక్రమం:ఏపీ సీఎం చంద్రబాబు

ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందుకుంటున్న లక్షలాది మంది లబ్దిదారులకు ఏపీ సీఎం చంద్రబాబు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాది…

త్వరలోనే పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ

రాష్ట్రవ్యాప్తంగా 21.80లక్షల  పట్టాదారు పాసు పుస్తకాలు కొత్త సంవత్సరంలో జనవరి 2 నుంచి 9వరకు పంపిణీ చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి…