కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దు చేయాలని నోటీసు

లోక్ సభ సమావేశాలలో అధికార విపక్ష కూటముల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. తాజాగా లోక్ సభ ప్రతిపక్ష నేత,…

పార్లమెంట్ వద్ద రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రుల మధ్య ఆసక్తికర సన్నివేశం..సోషల్ మీడియాలో వైరల్

నిన్న పార్లమెంట్ ఆవరణలోని మీడియా పాయింట్ వద్ద ఆసక్తికర సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్,…

ఏపీలోని అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీపై ఏపీసీసీ చీఫ్ షర్మిల విమర్శలు 

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభమైన సంగతి తెలిసిందే. కాగా, గవర్నర్ గారి బడ్జెట్ ప్రసంగం అంత డొల్ల అని ఏపీసీసీ…

వైసీపీ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండండి:కూటమి నేతలకు పవన్ సూచన

వైసీపీ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నేతలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్…

మార్చి 7 వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..ముగిసిన బీఏసీ సమావేశం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశం ముగిసింది. 17 రోజుల పాటు అసెంబ్లీ కార్యకలాపాలు జరగనున్నాయి. రోజూ…

తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్..ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం రేవంత్ 

తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఏడు నగరపాలక సంస్థల్లోని 412 డివిజన్లు, 116 పురపాలక సంఘాల్లోని 2569 వార్డుల్లో…

ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు…సభ నుండి వైసీపీ వాకౌట్ 

నేడు ఆంధ్రప్రదేశ్ శాసన సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కాగా,  అసెంబ్లీ నుండి వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. లడ్డు కల్తీ, నిరుద్యోగ…

కాంగ్రెస్ నేతలపై రూ.500 కోట్ల పరువు నష్టం దావా వేసిన అస్సాం సీఎం

అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ కాంగ్రెస్ నేతలపై రూ.500 కోట్ల పరువు నష్టం దావా వేశారు. రాష్ట్ర సీఎం ఆయన…

ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ‘రాజకీయ హత్యే’:కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

మఖ్తల్ బీజేపీ వార్డ్-6 అభ్యర్థి, యువ గిరిజన నాయకుడు ఎరుకల మహాదేవప్ప గారి మృతి కలిచివేసిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విచారం…

ఆ బుక్ ఒక్క కాపీ కూడా పబ్లిష్ అవలేదు

మాజీ ఇండియన్ ఆర్మీ ఛీఫ్ మనోజ్ ముకుంద్ నరవణే రాసిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ బుక్ కు సంబంధించి వివాదం…

కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ..కీలక అంశాలపై చర్చ

ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ తో ఏపీ సీఎం చంద్రబాబు నేడు భేటీ అయ్యారు. వివిధ…

తెలంగాణకి ఏది మేలు చేస్తుందో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి:సీఎం రేవంత్ రెడ్డి

116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో తెలంగాణ పట్టణ ప్రాంత ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు కళ్ళముందు ఉన్న గతం, భవిష్యత్ ను  దృష్టిలో ఉంచుకుని…