మోహన్ భగవత్ వ్యాఖ్యలకు పెరుగుతున్న మద్దతు..సావర్కర్ కు భారతరత్న ఇవ్వాలన్న కంగనా 

బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ వీర్ సావర్కర్‌ కు భారతరత్న ఇవ్వాలన్న ఆర్.ఎస్.ఎస్ సంఘ్‌చాలక్ మోహన్ భగవత్ వ్యాఖ్యలకు మద్దతిచ్చారు. వీర్…

అందుకే కాంగ్రెస్ పార్టీ శ్రామికుల పక్షాన రోడ్డెక్కింది:వై.ఎస్.షర్మిల

ఏపీసీసీ ఛీఫ్ వై.ఎస్.షర్మిల చేస్తున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్ట ( MGNREGA) పరిరక్షణ యాత్ర 6 వ…

ముంబై మేయర్ పదవికి బీజేపీ అభ్యర్థిగా రితూ తావ్డే 

ముంబై మేయర్ పదవికి అభ్యర్థిగా మహాయుతి కూటమి బీజేపీ కార్పొరేటర్ రితూ తావ్డే ని ఖరారు చేసింది. ఈమేరకు బీజేపీ నేత…

ఫెన్సింగ్ కు భూమి ఇస్తాం..అయితే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి:బెంగాల్ సీఎం మమతా బెనర్జీ 

పశ్చిమ బెంగాల్ లో బంగ్లాదేశ్ బోర్డర్ ప్రాంతాల్లో ఫెన్సింగ్ నిర్మించేందుకు భూమి ఇవ్వడానికి సిద్ధమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ…

కల్తీ పాలనతో ఎలాంటి పర్యవసానాలు వస్తాయో గత ప్రభుత్వం నిరూపించింది:ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ 

సీఎం క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్…

వైసీపీ పాలనలో చాలా అపచారాలు:ఏపీ డిప్యూటీ సీఎం పవన్

2019 నుండి 2024 వరకు వైసీపీ పాలనలో చాలా అపచారాలు జరిగాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు. వైసీపీ…

నెయ్యి కల్తీ గురించి తెలిసి కూడా తొక్కిపెట్టారు:మంత్రి పయ్యావుల కేశవ్

ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో కూటమి నేతలు నేడు  కీలక సమావేశం నిర్వహించారు.  అనంతరం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, బీజేపీ …

మణిపూర్ కొత్త సీఎంగా యుమ్నమ్ ఖేమ్ చంద్ సింగ్

మణిపూర్ కొత్త సీఎంగా యుమ్నమ్ ఖేమ్ చంద్ సింగ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్ర ఎన్డీయే శాసన సభా పక్ష నేతగా ఆయనను…

నరవణే పుస్తకాన్ని ప్రస్తావిస్తూ మరోసారి కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు  

మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ నరవణే పుస్తకంపై రాహుల్ గాంధీ బీజేపీ మధ్య విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రాహుల్ గాంధీ…

ప్రధాని మోడీపై కాంగ్రెస్ నేత రాహుల్ విమర్శలు

చరిత్రలో మొదటిసారిగా, జాతీయ భద్రత వంటి తీవ్రమైన అంశంపై లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిని మాట్లాడనివ్వడం లేదని రాహుల్ గాంధీ కేంద్రం తీరును…

వారు బిగించే పిడికిళ్లు కాంగ్రెస్  పునాదులను ఎలా పెకిలిస్తాయో త్వరలోనే చూస్తాం:కె.టి.ఆర్ 

అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలిస్తామని గద్దెనెక్కిన రేవంత్.. తీరా అది ఐదేళ్ల హామీ అని, పీసీసీ చీఫ్…

మహారాష్ట్ర మొదటి మహిళా డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్..ప్రధాని మోడీ విషెస్

మహారాష్ట్ర బారామతిలో ఇటీవల జరిగిన విమాన ప్రమాదంలో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. నేడు…