అమెరికా ట్రేడ్ డీల్ అంశంలో  కేంద్రప్రభుత్వంపై రాహుల్ ధ్వజం..ప్రధాని మోడీకి ఐదు ప్రశ్నలు  

మరోసారి కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై…

జనగణమన కంటే ముందు వందేమాతరం పాడాలి..కేంద్రం కొత్త నిబంధనలు

అన్ని గవర్నమెంటు  కార్యక్రమాలు,స్కూల్స్ లో  ఇక నుండి  జాతీయ గీతం జనగణమన కంటే ముందుగా జాతీయ గేయం వందేమాతరం పాడాలని  కేంద్రం…

సోషల్ మీడియాకు ఏఐ కంటెంట్ కు సంబంధించి కీలక ఆదేశాలిచ్చిన కేంద్రం

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కడ విన్నా ఈ మాటే పరుగుల ప్రపంచంలో మరింత వేగంతో దూసుకుపోతోంది ప్రస్తుతం ఈ సాంకేతికత. మరోవైపు ఈ…

కేంద్ర ప్రభుత్వ సహకారం రాష్ట్ర అభివృద్ధికి ఎంతో ప్రోత్సాహకరం:కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు 

ఈ రోజు రాజమహేంద్రవరంలో కూటమి నాయకులతో కలిసి కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడారు. కేంద్ర బడ్జెట్…

సిరిసిల్ల మెగా క్లస్టర్ జాప్యంపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌కు కేటీఆర్ లేఖ

సిరిసిల్లలో ‘మెగా పవర్ లూమ్ క్లస్టర్’ ఏర్పాటు చేయాలనే డిమాండ్ నిన్న మొన్నటిది కాదని, గత పదేళ్లుగా దీనిపై తాము నిరంతరాయంగా…

టెలీమెట్రిల ఏర్పాటు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై  మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ 

కృష్ణా జలాల వినియోగ లెక్కలు తేల్చేందుకు గాను టెలిమెట్రిల కోసం కేటాయించిన రూ. 4.18 కోట్ల నిధులను KRMB దారి మళ్లిస్తుంటే…

వినుకొండలో పొగాకు రైతుల భారీ ర్యాలీ: అక్రమ రవాణా అరికట్టాలి.. జీఎస్టీ తగ్గించాలని డిమాండ్  ​

వినుకొండ పట్టణంలో పొగాకు రైతులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నేడు భారీ ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. కారంపూడి రోడ్డు…

ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్కౌంటర్.. 14మంది మావోయిస్టుల మృతి

ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో నేడు భారీ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది.  మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.…

ఏపీ,తెలంగాణ నదీ జలాల వివాదాల పరిష్కారానికి కమిటీ 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం కమిటీని నియమించింది. కేంద్ర జలసంఘం…