రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర రైల్వే మంత్రితో ఏపీ సీఎం చంద్రబాబు చర్చలు

కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ఏపీ సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల పురోగతి,నూతన మార్గాల…

ఆర్.ఏ.సీ కేటగిరి..బెర్త్ లభించని పక్షంలో టికెట్ ఛార్జీలో కొంత తిరిగి ఇవ్వాలి

రైలు ప్రయాణం కోసం ఆర్.ఏ.సీ కేటగిరిలో బుక్ చేసుకున్న టికెట్లకు పూర్తి ఛార్జీలు వసూలు చేయడం సబబు కాదని పార్లమెంటరీ కమిటీ…

ఇది నిజంగా ఒక గొప్ప విషయం..సిలిగురి కారిడార్ పై అస్సాం సీఎం హర్షం

దశాబ్దాలుగా, “చికెన్స్ నెక్” (Chicken’s Neck) ప్రాంతాన్ని దేశం లోపల మరియు వెలుపల ఉన్న దేశద్రోహ శక్తులు బెదిరింపులకు ఒక సాధనంగా…

కొత్త అమృత్ భారత్ ట్రైన్స్  ప్రారంభించిన ప్రధాని మోదీ

కేరళకు కొత్త అమృత్ భారత్ ట్రైన్స్ తో  మరింత మెరుగైన ప్రయాణ సౌలభ్యం లభించనుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేడు  4…

వందేభారత్ స్లీపర్ ట్రైన్ వచ్చేస్తోంది

వందేభారత్ స్లీపర్ ట్రైన్ వచ్చేస్తోంది. అత్యాధునిక ఫెసిలిటీస్ , లాంగ్ జర్నీలకు సౌకర్యంగా ఉండే ఈ ట్రైన్ కోల్ కతా- గువాహటి…

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పండగ రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లు

 సంక్రాంతి పండగకు తమ పల్లెలకు వెళ్లే ప్రజలతో బస్సులు,రైళ్లలో రద్దీ పెరగనున్న నేపథ్యంలో ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్-విజయవాడ మధ్య…

దీర్ఘకాలిక రైల్వే  డిమాండ్‌లకు అనుమతి లభించినందుకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం 

శ్రీకాకుళం జిల్లా వాసుల దీర్ఘకాలిక రైల్వే  డిమాండ్‌లకు నేడు అనుమతి లభించినందుకు ఎంతో ఆనందంగా ఉందని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి…

కోల్ కతా- గువాహటిల మధ్య మొదటి వందే భారత్ స్లీపర్ రైలు

రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ నేడు కీలక ప్రకటన చేశారు. వందేభారత్ స్లీపర్ రైళ్లు సంబంధించి మొదటి రైలు కోల్ కతా-…