సమాజంలో మార్పు వస్తేనే స్వచ్ఛాంధ్ర లక్ష్యం సాధ్యం

నరసన్నపేటలో ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరసన్నపేటలో సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ కేంద్రాన్ని సీఎం…

దేశ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలే నా అజెండా:ఏపీ సీఎం చంద్రబాబు

తాజ్ ప్యాలస్ లో జరుగుతోన్న సీఐఐ బిజినెస్ సమ్మిట్ కు ఏపీ సీఎం హాజరై ప్రసంగించారు. సీఐఐతో సుదీర్ఘ అనుబంధం ఉందని అన్నారు.…

కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ

కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ తో భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన అంశాలను పరిష్కరించాలని కోరుతూ సీఆర్…

పారిశ్రామిక క్లస్టర్లపై ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష

విశాఖ ఎకనమిక్ రీజియన్, అమరావతి ఎకనమిక్ రీజియన్, తిరుపతి ఎకనమిక్ రీజియన్ పారిశ్రామిక క్లస్టర్లపై ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు ఉన్నత…

అన్ని రాజకీయ పార్టీలకు ఇది ఒక సందేశం:ఏపీ సీఎం చంద్రబాబు

ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో మెజారిటీ రాష్ట్రాల్లో ఎన్డీయే…

బాధ్యతలు చేపట్టిన టీడీపీ నూతన కార్యవర్గం 

తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గం నేడు బాధ్యతలు చేపట్టింది. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టారు. ఘనంగా…

ఎఫ్‌బీఎంఎస్ పై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష

ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్(ఎఫ్‌బీఎంఎస్)పై ఏపీ సీఎం చంద్రబాబు నేడు అసెంబ్లీలోని తన చాంబర్‌లో సమీక్షనిర్వహించారు. ఫ్యామిలీ ఐడీ, ఆధార్ నెంబర్,…

కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం

ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు  కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌ తో భేటీ అయ్యారు.…

కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ..కీలక అంశాలపై చర్చ

ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ తో ఏపీ సీఎం చంద్రబాబు నేడు భేటీ అయ్యారు. వివిధ…

మార్చికి పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ:ఏపీ సీఎం చంద్రబాబు

పాపులేషన్ మేనేజ్మెంట్, సంజీవని ప్రాజెక్టు, పౌష్టికాహారంపై ఏపీ సీఎం చంద్రబాబు సంబంధిత శాఖల మంత్రులు, కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. ‘సంజీవని’ ద్వారా…

సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖపై ఏపీ సీఎం  చంద్రబాబు సమీక్ష

సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖపై ఏపీ సీఎం  చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత,  ఆ శాఖ…

ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి ఇదొక చారిత్రాత్మక మైలురాయి:ఏపీ సీఎం చంద్రబాబు

భారత్ పై  అమెరికాల మధ్య టారిఫ్ లను తగ్గింపుపై ఇరు పక్షాల నుండి కీలక ప్రకటనలు వెల్లడైన సంగతి తెలిసిందే. కాగా,…