ఈ బడ్జెట్ సబ్ కా సాత్, సబ్ కా వికాస్ స్ఫూర్తితో సమ్మిళిత అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తుంది:ఏపీ సీఎం చంద్రబాబు 

కేంద్ర బడ్జెట్ పై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. కేంద్ర  ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ భారత్ యొక్క సంస్కరణల…

కర్మయోగి పోర్టల్ లో అద్భుతమైన మైలురాయిని దాటిన ఏపీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో మైలురాయిని అందుకుంది. #iGOTKarmayogi వేదికపై 1 కోటికి పైగా కోర్సు ఎన్‌రోల్‌మెంట్‌లు మరియు 80 లక్షలకు పైగా…

ఏపీలోని జాతీయ రహదారుల ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష

రాష్ట్రంలో జాతీయ రహదారుల ప్రాజెక్టులపై సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నెట్వర్క్…

రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష

రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులపై ఏపీ సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.  రాష్ట్రంలోని వివిధ పోర్టుల నుంచి రైల్ కనెక్టివిటీ, తెలంగాణా,…

కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ విమర్శలు

ఏపీ లోని కూటమి ప్రభుత్వంపై వైసీపీ  అధినేత, మాజీ సీఎం  వైఎస్ జగన్ విమర్శలు గుప్పించారు. ఈరోజు జరిగిన భీమవరం పార్టీ…

డిమాండ్ కు అనుగుణంగా ఉద్యాన ఉత్పత్తులు పండించాలి:ఏపీ సీఎం చంద్రబాబు 

గ్లోబల్ మార్కెట్లో డిమాండ్ కు అనుగుణంగా ఉద్యాన ఉత్పత్తులు పండించాలని ఏపీ సీఎం చంద్రబాబు  అధికారులకు సూచించారు. 10 జిల్లాలను ఉద్యాన…

తెలుగుదేశం పార్టీ బలం, బలగం కార్యకర్తలే:మంత్రి నారా లోకేష్

టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్లమెంట్ కమిటీ వర్క్ షాప్ లో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా…

నగరిలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు

స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. సంవత్సరం క్రితం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా ప్రారంభించామని  తెలిపారు. చిత్తూరు జిల్లా…

గోదావరి పుష్కరాలకు సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష

గోదావరి పుష్కరాలు వచ్చే ఏడాది రానున్న నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు దీనిపై మొదటిసారి అత్యున్నత  సమీక్ష నిర్వహించారు. 2027 జూన్…

దావోస్ పర్యటన ముగించుకుని ఏపీ చేరుకున్న సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడుల సాధనే లక్ష్యంగా నాలుగు రోజుల దావోస్ పర్యటనలో ఏకంగా 36 సమావేశాలలో పాల్గొని,  కూటమి…

నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబం 

ఏపీ సీఎం చంద్రబాబు  కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. సీఎం చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి…

నారావారిపల్లెలో ఘనంగా సంక్రాంతి సంబరాలు పాల్గొన్న సీఎం కుటుంబం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్వగ్రామంలో పర్యటిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఘనంగా  నారావారిపల్లెలో సెలెబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఈ సంబరాల్లో సీఎం చంద్రబాబుతో…