చెర్రీ కన్నా ముందు కవల పిల్లల్ని కన్నది వీళ్ళే…

ఈ ఏడాది సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాతో బిగ్ హిట్ అందుకోవడంతో అభిమానులు అప్పుడే సంబరాల్లో మునిగిపోయారు.…

మంచి కంటెంట్ ఉన్న చిత్రాలతో దూసుకుపోతున్న ‘రిషబ్ శెట్టి’

నాలుగేళ్ల క్రితం వరకు రిషబ్ శెట్టి అనే పేరు కర్ణాటక బయట ఉన్న సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. దర్శకుడిగా,…

భారత్ తో అమెరికా బంధం భవిష్యత్తులో మరింత బలోపేతమవుతుంది:డొనాల్డ్ ట్రంప్

టారిఫ్ లతో భారత్ కు దూరమవుతున్నట్లు భావించిన అమెరికా తిరిగి తన నిర్ణయాన్ని పునరాలోచించింది తాజాగా టారిఫ్ లను తగ్గిస్తున్నట్లు పేర్కొంది.…

భారత్ పై అమెరికా టారిఫ్ ల తగ్గింపు..ప్రధాని మోడీ హర్షం

భారత్-అమెరికాల మధ్య టారిఫ్ ల అంశంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.  ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులపై సుంకాలను (Tariffs) 18 శాతానికి…

భారత క్రీడా రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం

భారత క్రీడా రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం రానుంది. క్రీడాకారుల ట్రైనింగ్, డైటింగ్, వారి గాయాల అంచనా వయసును నిర్దారించడం వంటి…

టీ 20 వరల్డ్ కప్ పై పాక్ తీరుపై సర్వత్రా విమర్శలు..!

మరో నాలుగు రోజుల్లో టీ 20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ ప్రారంభానికి ముందే సర్వత్రా చర్చకు…

అందుకే నన్ను మాట్లాడనివ్వలేదు:కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ

లోక్ సభలో దేశ భద్రతకు సంబంధించిన అంశాన్ని మాట్లాడుతుంటే ప్రభుత్వం అనుమతించలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. లోక్ సభలో…

చెన్నై-హైదరాబాద్-బెంగళూరు హై స్పీడ్ ట్రైన్స్.. తగ్గనున్న ప్రయాణ సమయం

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణల మధ్య ఆర్థిక, హెల్త్ టూరిజంల అభివృద్ధి హై స్పీడ్ కారిడార్ తో జరుగుతుందని కేంద్ర రైల్వే శాఖ…

భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

బడ్జెట్ నేపథ్యంలో నిన్నటి సెషన్ లో భారీ నష్టాలతో ట్రేడింగ్ ముగించిన దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు ఆఖర్లో కొనుగోళ్ల మద్దతుతో…

లోక్ సభలో ఆర్మీ చీఫ్ పుస్తకంపై అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం

లోక్ సభలో అధికార,విపక్ష నేతల మధ్య వాడివేడి చర్చ జరిగింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేవనెత్తిన ప్రశ్నలతో గందరగోళం నెలకొంది.…

ఈ సంవత్సరంలో 2500 ఎలక్ట్రికల్ బస్సుల కొనుగోలు:ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు  

ప్రయాణికులకు మంచి రవాణా సేవలందించే విధంగా ఏపీ సీఎం చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నట్లు ఏ.పీ.ఎస్.ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు అన్నారు. ఆ సంస్థ…

బంగ్లాదేశ్ చెర నుండి విడుదల…ఏపీకి చేరుకున్న 9 మంది మత్స్యకారులు

బంగ్లాదేశ్ లో గత 6 నెలలుగా నిర్బంధంలో ఉన్న 9 మంది ఏపీకి చెందిన భారత మత్స్యకారులు ఎట్టకేలకు స్వస్థలాలకు చేరుకున్నారు. …