అరుణాచల్ ప్రదేశ్ లోహిత్ వ్యాలీ ఫారెస్ట్ లో కార్చిచ్చు..రంగంలోకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 

అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని లోహిత్ వ్యాలీ ఫారెస్ట్ లో కార్చిచ్చు రేగింది. దీంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగింది. 12…

క్యాన్సర్ స్క్రీనింగ్ అట్లాస్ ను విడుదల చేసిన ఏపీ సీఎం చంద్రబాబు 

దేశంలో క్యాన్సర్ వ్యాధిని నోటిఫై చేసిన తొలి రాష్ట్రంగా ఏపీ అవతరించిందని వివిధ రకాల క్యాన్సర్లను నియంత్రించేలా కార్యాచరణ చేపడుతున్నట్టు ఏపీ…

మామునూరు వైభవాన్ని తిరిగి తెచ్చేందుకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంది:తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి 

వరంగల్ చారిత్రక కీర్తిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే దిశగా ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క…

కర్మయోగి పోర్టల్ లో అద్భుతమైన మైలురాయిని దాటిన ఏపీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో మైలురాయిని అందుకుంది. #iGOTKarmayogi వేదికపై 1 కోటికి పైగా కోర్సు ఎన్‌రోల్‌మెంట్‌లు మరియు 80 లక్షలకు పైగా…

హార్వర్డ్ యూనివర్సిటీలో “లీడర్‌షిప్ ఇన్ ద 21st సెంచరీ” ప్రోగ్రామ్‌ను పూర్తి చేసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. నేడు ప్రతిష్టాత్మకమైన హార్వర్డ్ యూనివర్సిటీ Kennedy_School లో తన  ఎగ్జిక్యూటివ్…

ప్రభాస్ ఫౌజీ సినిమా దసరా కి రాబోతోందా???

రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్‌లో మరో ప్రతిష్టాత్మక సినిమా ‘ఫౌజీ’. క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో రానున్న ఈ చిత్రంతో…

సంక్రాంతి సినిమాలకు కలిసి వచ్చిన మరో వీకెండ్…!

సంక్రాంతి సినిమాల గురించి ఇంకా మాట్లాడాలా??? అంటే… ఈ సారి అలా కలిసొచ్చింది మరి. సంక్రాంతి హాలిడేస్ తరవాత కూడా ఇప్పటికీ…

నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌కు అరుదైన గౌరవం

టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌కు అరుదైన గౌరవం లభించింది. సినీ పరిశ్రమలో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఆయనకు…

పాక్ కు అంత సీన్ లేదు..వరల్డ్ కప్ కోసం శ్రీలంక వెళ్లనున్న టీమ్

భారత్, శ్రీలంకలు  ఆతిథ్యమిస్తున్న టీ20 వరల్డ్ కప్-2026 నుండి బంగ్లాదేశ్ ను  తప్పించినందుకు ఈ టోర్నీని బహిష్కరించాలని పాక్ భావిస్తున్నట్లుగా వార్తలొచ్చిన…

థాయిలాండ్ మాస్టర్స్ క్వార్టర్స్ లో  భారత షట్లర్ ఇషారాణి

భారత యువ షట్లర్ ఇషారాణి బారువా థాయిలాండ్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో రెండో సీడ్ సౌత్ కొరియాకు చెందిన సంగ్ షువో…

డబ్ల్యూపీఎల్ లో ఫైనల్ చేరిన ఆర్సీబీ

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-4లో ఫైనల్ చేరిన మొదటి జట్టుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. స్మృతీ మంథాన సారథ్యంలోని ఆ జట్టు…

ఎన్‌టీఆర్ వ్యక్తిత్వ, ప్రచార హక్కులకు రక్ష‌ణ క‌ల్పించిన ఢిల్లీ హైకోర్టు

ప్రముఖ‌ నటుడు నందమూరి తారక రామారావు (ఎన్‌.టి.ఆర్‌) వ్యక్తిత్వ మరియు ప్రచార హక్కులను రక్షణ క‌ల్పించేలా ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ…