ఏపీలో పిబ్రవరి 2 నుంచి నరేగా ను కాపాడేందుకు ఉద్యమం:ఏపీసీసీ చీఫ్ షర్మిల

నరేగా యాక్ట్ అద్భతమైన పథకమని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. మన రాష్ట్రంలో నరేగా కింద ఈ  ఏడాదిలో 91.44 లక్షల…

వైయస్‌ జగన్‌ ను కలిసిన పొగాకు రైతులు..తమ సమస్యలపై వినతిపత్రం

వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం జగన్ ను  ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం మండలానికి చెందిన పొగాకు రైతులు…

దేశీయ స్టాక్ మార్కెట్లకు కొనసాగుతున్న లాభాల జోరు

ప్రభుత్వం విడుదల చేసిన ఫైనాన్షియల్ సర్వే ఇన్వెస్టర్లలో జోష్ నింపిన నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాలతో…

ఏపీలోని జాతీయ రహదారుల ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష

రాష్ట్రంలో జాతీయ రహదారుల ప్రాజెక్టులపై సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నెట్వర్క్…

కల్తీనెయ్యి అంశంపై పిడుగురాళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు

వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి ఉపయోగించినట్లు  నిర్ధారణ అయిన నేపథ్యంలో పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ప్లెక్సీలు…

40 శాతం గిగ్ వర్కర్ల ఆదాయం రూ.15వేల కన్నా తక్కువేనన్న ఆర్థిక సర్వే

ఆర్థిక సర్వే గిగ్ వర్కర్లు 40 శాతం మంది రూ.15వేల కంటే తక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారని పేర్కొంది. ఈ వ్యవస్థలో గణనీయమైన,…

జంతు సంరక్షణకు కార్పోరేట్ సంస్థలు ముందుకు రావాలి:ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 

ఏపీ డిప్యూటీ సీఎం, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఇందిరా గాంధీ…

మీ రాజకీయ వేధింపులకు భయపడే ప్రసక్తే లేదు:మాజీ మంత్రి హరీష్ రావు

కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇవ్వడంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా స్పందించారు.  రాజకీయ కక్షతో రేవంత్…

నోటీసులతో, బెదిరింపులతో తెలంగాణ చరిత్రను చెరిపేయలేరు:కె.టి.ఆర్

కె.సి.ఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడంపై బీ.ఆర్.ఎస్ నేతలు మండిపడుతున్నారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, పాలనా లోపాల నుంచి ప్రజల దృష్టిని…

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం..కె.సి.ఆర్ కు సిట్ నోటీసులు

తెలంగాణాలో సంచలనం సృష్టించిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఇటీవల బీ.ఆర్.ఎస్ మాజీ…

వైభవంగా కొనసాగుతున్న మేడారం జాతర..అమ్మవార్లను దర్శించుకున్న కేంద్రమంత్రులు

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా వెలుగొందుతున్న శ్రీ సమ్మక్క సారమ్మ మేడారం జాతర రెండవ రోజు అట్టహాసంగా కొనసాగుతోంది. భక్తులు…

టీ 20 వరల్డ్ కప్: భారత క్రికెట్ జట్టుకు అదొక సవాలు:రోహిత్

ఫిబ్రవరి 7 నుండి భారత్, శ్రీలంకల వేదికగా టీ 20 వరల్డ్ కప్ జరగనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం టీ 20…