టీ20 ప్రపంచకప్ కోసం సౌతాఫ్రికా జట్టు ప్రకటన

టీ20 వరల్డ్ కప్ ఆడే సౌతాఫ్రికా జట్టును తాజాగా ప్రకటించారు. గాయం కారణంగా భారత పర్యటనలో ఆడలేకపోయిన పేస్ బౌలర్  కగిసో…

గోవిందరాజస్వామి ఆలయంలో హైడ్రామా: “మద్యం బాటిల్ ఇస్తేనే దిగుతా” అంటూ గోపురంపై నిందితుడి వీరంగం!

తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో శనివారం తెల్లవారుజామున ఒక వ్యక్తి చేసిన హల్‌చల్ భక్తులను, పోలీసులను ఉలిక్కిపడేలా చేసింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన…

తల్లిదండ్రులకు వాట్సాప్ లో ఇంటర్ స్టూడెంట్స్ హల్ టికెట్స్

తెలంగాణాలో ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ స్టూడెంట్స్ కోసం తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక …

సలార్ టు రాజా సాబ్…ప్రభాస్ హీరోయిన్ మాళవిక మోహనన్ వెనక ఇంత కథ ఉందా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు మారుతి రూపొందిస్తున్న హారర్ కామెడీ థ్రిల్లర్ ‘ది రాజా సాబ్’ (The Raja…

బాబు గారు మౌనం వహించడం బాధాకరం:ఏపీసీసీ చీఫ్ షర్మిల 

కరువు పనిపై కేంద్రం కుట్రలు చేస్తుంటే సీఎం చంద్రబాబు  కిమ్మనకుండా ఉండటం దారుణమని ఏపీసీసీ చీఫ్ షర్మిల విమర్శించారు. బీజేపీ చేస్తున్న…

హిందువులు, క్రైస్తవులే టార్గెట్: షేక్ హసీనా

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా, మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశాన్ని అక్రమంగా చేజిక్కించుకున్న శక్తులు…

దీర్ఘకాలిక రైల్వే  డిమాండ్‌లకు అనుమతి లభించినందుకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం 

శ్రీకాకుళం జిల్లా వాసుల దీర్ఘకాలిక రైల్వే  డిమాండ్‌లకు నేడు అనుమతి లభించినందుకు ఎంతో ఆనందంగా ఉందని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి…

గోల్స్ వేటలో మెస్సీ జోరు…2025లో రొనాల్డో కంటే లియోనెల్ మెస్సీనే టాప్!

ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజాలు లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో తమ కెరీర్ చరమాంకంలోనూ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నారు. 2025 క్యాలెండర్ ఇయర్…

నకిలీ మద్యం కేసులో రెండోసారి సిట్ కస్టడీలోకి జోగి బ్రదర్స్!

నకిలీ మద్యం తయారీ , సరఫరా కేసులో వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు రాములు చుట్టూ…

ఏపీలో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ

ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేటి నుంచి  పంపిణీ చేస్తోంది. కాగా, నర్సీపట్నం స్థానిక మార్కెట్…

ఏపీ,తెలంగాణ నదీ జలాల వివాదాల పరిష్కారానికి కమిటీ 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం కమిటీని నియమించింది. కేంద్ర జలసంఘం…

దేశంలోనే బిగెస్ట్ డాల్బీ స్క్రీన్‌ ఎక్కడంటే!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అల్లు అరవింద్ & ఏషియన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన అత్యాధునిక మల్టీప్లెక్స్ ‘అల్లు సినీప్లెక్స్’ (Allu…