ఈ రంజాన్ మీ జీవితంలో ఆనందం, శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం నింపాలి:ఏపీ సీఎం చంద్రబాబు 

నేడు రంజాన్ పండుగను పురస్కరించుకుని ఏపీ సీఎం చంద్రబాబు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.  పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా…

వరల్డ్ క్రికెటర్స్ అసోసియేషన్ ర్యాంకింగ్స్ లో ఐపీఎల్ కు మూడో ర్యాంకు 

భారీ స్థాయిలో ఆదాయం, వ్యూస్ పరంగా అత్యున్నత ఎంటర్టైనింగ్ క్రికెట్ లీగ్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్   టీ20 లీగ్…

కామెంటరీకి రిటైర్మెంట్ ప్రకటించిన శివరామకృష్ణన్ 

బీసీసీఐ కామెంటేటర్ గా రిటైర్ అవుతున్నట్లు మాజీ ఆటగాడు లక్ష్మణ్ శివరామకృష్ణన్ ప్రకటించారు. 1980ల ప్రారంభంలో భారత క్రికెట్ లో లెగ్…

లాభాలతో ట్రేడింగ్ ముగించిన సూచీలు 

ఈరోజు ట్రేడింగ్ లో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగించాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సెన్సెక్స్ 325 పాయింట్లు లాభపడి…

మేనల్లుడికి, మేనకోడలికి ఇప్పటివరకు అన్యాయం..ఎప్పటికైనా న్యాయం చేస్తాడని ఆశిస్తున్నా:వై.ఎస్.విజయలక్ష్మి 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి  సతీమణి వై.ఎస్.విజయమ్మ మీడియాకు అడ్వకేట్ నోటరీ విడుదల చేశారు. ఈ మేరకు అందులో…

దేశవ్యాప్తంగా ప్రీమియం పెట్రోల్ ధరలలో పెరుగుదల

దేశవ్యాప్తంగా ప్రీమియం పెట్రోల్ ధరలలో పెరుగుదల చోటుచేసుకుంది. అయితే, సామాన్యులు వినియోగించే సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలను మాత్రం యథాతథంగా కొనసాగించడం…

అకాల వర్షాలు, వడగళ్ల వానలతో పంట నష్టంపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష

అకాల వర్షాలు, వడగళ్ల వానలతో జరిగిన పంట నష్టంపై ఏపీ సీఎం చంద్రబాబు నేడు సమీక్ష నిర్వహించారు. కృష్ణా, నెల్లూరు, శ్రీ…

అస్సాం ఎన్నికలు..88 మందితో తొలి  జాబితా విడుదల చేసిన  బీజేపీ

అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుండి పోటీ చేసే 88 రాష్ట్ర అభ్యర్థుల పేర్లతో కూడిన మొదటి జాబితాను బీజేపీ ప్రకటించింది.…

మధ్యప్రాచ్యంలో రగులుతున్న మంటలు..యుద్ధం ఏం ఇస్తుంది?

మిడిల్ ఈస్ట్ ప్రాంతం ప్రపంచానికి  ఇంధనాన్ని ఇచ్చే కీలక ప్రాంతం అయితే ఇప్పుడు అక్కడ యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్ – ఇరాన్…

గ్యాస్ కష్టాలకు చెక్ పడాలంటే యుద్ధం ఆగాల్సిందేనా? అసలు ఏం జరుగుతోంది?

భారత్ తన వంటగ్యాస్ అవసరాల కోసం ప్రధానంగా ఆధారపడేది ఖతార్ మీద. గత 20 ఏళ్లుగా నిరంతరాయంగా మనకు ఎల్పీజీని అందిస్తున్న…

తెలంగాణ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 

2026-27 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ ఈరోజు ప్రవేశపెట్టబడింది. ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు…

ఈనెల 21న రంజాన్ సెలవు..ప్రభుత్వం ఉత్తర్వులు 

రంజాన్ సందర్భంగా ఈ నెల 21న సాధారణ సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం గత  అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం మొదట …