మిడిల్ ఈస్ట్ ఉద్రిక్త పరిస్థితులపై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తో యుద్ధం మరికొన్ని వారాల…

తెలంగాణ వనరులను కాంగ్రెస్ పార్టీ ఎలా కొల్లగొడుతుందో చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇది:కే.టీ.ఆర్ 

అన్నారం  బ్యారేజీ సమీపంలో ఇసుక తవ్వకాలు చేపట్టకూడదన్న రూల్స్ ను బ్రేక్ చేసిన మాఫియాపై వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మాజీ…

నాపై దుష్ప్రచారం వెనుక రాజకీయ దురుద్దేశం:బీ.ఆర్.నాయుడు 

నకిలీ డీప్ ఫేక్ వీడియోలతో కొందరు సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్.నాయుడు తెలిపారు. వ్యక్తిగతంగా  అప్రతిష్ట…

ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ లక్ష్యానికి మీరంతా స్ఫూర్తి ప్రదాతలు:మంత్రి లోకేష్

శ్రీకాకుళం జిల్లా, జి. సిగడాం మండలం, పున్నాం పంచాయతీ బూటుపేట ప్రాథమిక పాఠశాల లో ప్రధానోపాధ్యాయినిగా విధులు నిర్వర్తిస్తున్న కూర్మాన అరుణకుమారి…

ప్రజా రాజధాని అమరావతిని ఒక ఆధునిక న్యాయ నగరంగా తీర్చిదిద్దుతున్నాం:ఏపీ సీఎం చంద్రబాబు 

మన ప్రజా రాజధాని అమరావతిని ఒక ఆధునిక న్యాయ నగరం (Justice City) గా తీర్చిదిద్దుతున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.…

తెలంగాణ సీఎం రేవంత్ కుటుంబ సభ్యులను కలిసిన రష్మిక

తెలంగాణ సీఎం  రేవంత్ రెడ్డి కుటుంబాన్ని ప్రముఖ నటి  రష్మిక కలిశారు. ఇటీవల ఆమె విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకున్న సంగతి…

యూఏఈ, ఇజ్రాయెల్ నేతలతో మాట్లాడిన భారత ప్రధాని మోడీ

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ యూఏఈ మరియు ఇజ్రాయెల్ ప్రధాని నెతాన్యాహులతో ఫోన్ లో మాట్లాడారు. ఈ…

సూర్య-వెంకీ అట్లూరి సినిమా టైటిల్  ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక సినిమా రానుంది. ఈ సినిమాకు సంబంధించి ఈరోజు టైటిల్,…

పశ్చిమాసియా పరిస్థితులపై పలు దేశాల ఆందోళన..ఖమేనీ మృతికి పుతిన్ సంతాపం

పశ్చిమాసియాలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులపై అంతర్జాతీయ నేతలు స్పందిస్తున్నారు. తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతిపై రష్యా…

ఏపీ పర్యటనలో సీజేఐ

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ విజయవాడలోని లోక్…

అట్టుడుకుతున్న మిడిల్ ఈస్ట్… ఇజ్రాయెల్,అమెరికా దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ మృతి

అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు కలిసి జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. వార్ ప్రారంభమైన తొలి…

టీ20 వరల్డ్ కప్ సెమీస్ లో భారత్… వెస్టిండీస్ పై ఘన విజయం

టీ 20 వరల్డ్ కప్ సెమీఫైనల్ కు భారత్ దూసుకెళ్లింది. కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా సూపర్ 8…