‘శ్రీనివాస మంగాపురం’లో పవర్ ఫుల్ పాత్రలో మోహన్ బాబు

ఘట్టమనేని కుటుంబం నుండి వస్తున్న మరో నట వారసుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘శ్రీనివాస…

ఇరాన్, ఇజ్రాయెల్ లో ఉన్న భారత పౌరులకు కీలక అడ్వైజరీ

అంతర్జాతీయంగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తకర పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఉన్న భారత…

వేట్లపాలెంలో భారీ విస్ఫోటనం తీవ్ర దిగ్భ్రాంతికరం:ఏపీ డిప్యూటీ సీఎం పవన్

కాకినాడ జిల్లా వేట్లపాలెం గ్రామంలోని బాణాసంచా పరిశ్రమలో చోటు చేసుకున్న భారీ పేలుడు ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్…

వేట్లపాలెం బాణాసంచా కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ఘటన తీవ్రంగా కలచివేసింది:వై.ఎస్.జగన్ 

ఏపీలో భారీ పేలుడు ఘటన చోటుచేసుకుంది. కాకినాడ జిల్లా వేట్లపాలెంలో ఉన్న బాణాసంచా తయారీ పరిశ్రమలో ఈ ప్రమాదం జరిగింది. ఈ…

ఏపీ  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన జి.సాయి ప్రసాద్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (ఛీఫ్ సెక్రటరీ)గా జి.సాయి ప్రసాద్ నేడు ఏపీ  సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు.ఇప్పటి వరకు…

వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు..బాధిత కుటుంబాలను ఆదుకుంటామన్న సీఎం చంద్రబాబు

సామర్లకోట మండలం వేట్లపాలెంలో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు జరిగింది. మంటల్లో పలువురు కార్మికులు చిక్కుకున్నారు. ఐదుగురికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలించారు. భారీగా…

ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ విజేతగా జమ్మూ కాశ్మీర్ సరికొత్త చరిత్ర

భారత్ లో ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో జమ్మూ కాశ్మీర్ సరికొత్త చరిత్ర సృష్టిస్తూ టైటిల్ విజేతగా నిలిచింది. హుబ్లీ…

​మాతృభాష పరిరక్షణ దిశగా కీలక నిర్ణయం:అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు 

​ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఎక్కడున్నా మాతృభాషను ఎంతో ఆదరిస్తుంటే మన సొంత రాష్ట్రంలోనే తెలుగు మాట్లాడే పరిస్థితి కరువవ్వడం అత్యంత బాధాకరమని ఏపీ…

హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ సాధించమే కూటమి ప్రభుత్వ లక్ష్యం:ఏపీ సీఎం చంద్రబాబు

విజయనగరం జిల్లా, చీపురుపల్లిలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం కార్యక్రమాన్ని ఏపీలో సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం ప్రజా వేదిక సభలో మాట్లాడారు. …

ఏపీకి మరో కీలక  సంస్థ..బ్లూ జెట్ హెల్త్ కేర్ పరిశ్రమకు శంకుస్థాపన

ఉత్తరాంధ్ర పారిశ్రామికాభివృద్ధిలో బ్లూ జెట్ హెల్త్ కేర్ పరిశ్రమ ఏర్పాటు మైలురాయి అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్…

పశ్చిమ ఆసియాలో తీవ్ర ఉద్రిక్తతలు..ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులు

అంతర్జాతీయంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ పై ఇజ్రాయెల్ మిస్సైల్ దాడులు చేసింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో పేలుళ్లతో ఉలిక్కిపడింది.…

భారత పర్యటనలో కెనడా ప్రధాని మార్క్ కార్నీ

కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ భారత్ లో పర్యటిస్తున్నారు. దేశానికి చేరుకున్న ఆయనకు భారత్ ఘన స్వాగతం పలికింది. కెనడా…