అమరావతి చట్టబద్దత బిల్లుకు లోక్ సభ ఆమోదం 

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్దత బిల్లుకు లోక్ సభ ఆమోదించింది. ఏపీ పునర్విభజన చట్టసవరణ పేరుతో కేంద్రమంత్రి నిత్యానంద రాయ్ ఈ…

ప్ర‌భుత్వ బ‌డులు విద్యార్థుల‌తో మ‌రింత క‌ళ‌క‌ళ‌లాడాలి:మంత్రి నారా లోకేష్

ప్ర‌భుత్వ బ‌డులు విద్యార్థుల‌తో మ‌రింత క‌ళ‌క‌ళ‌లాడాలని ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. పిల్ల‌ల‌ను చేర్పించ‌మంటూ రాష్ట్ర‌వ్యాప్తంగా ఉపాధ్యాయులు…

గ్రామ స్వరాజ్య స్థాపనలో మరెన్నో విజయాలు అందుకోవాలి:ఏపీ సీఎం చంద్రబాబు

జాతీయస్థాయి అవార్డులు సాధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు ఏపీ సీఎం చంద్రబాబు  శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాభివృద్ధే రాష్ట్రాభివృద్ధి అని…

నేతన్నలకు అండగా కీలక నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వం 

ఆంధ్రప్రదేశ్‌ లో నేతన్నలకు ఇచ్చిన కీలక హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది. ఏప్రిల్ 1 నుండి  చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం…

కూటమి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి చేస్తున్న కృషికి ఇది నిదర్శనం:డిప్యూటీ సీఎం పవన్ 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ వరుసగా రెండో ఏడాది దీనదయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ జాతీయ పురస్కారాలకు ఎంపికైంది. దీనిపై…

మెరుగైన ప్రజారోగ్యం కోసం అందరూ కృషి చేయాలి:ఏపీ సీఎం చంద్రబాబు

ఏప్రిల్ నుండి ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, వైద్యాధికారులు ప్రజల్లోకి వెళ్లాలని సీఎం చంద్రబాబు సూచించారు. మెరుగైన ప్రజారోగ్యం కోసం అందరూ ఉద్యమంలా…

ఆకివీడు రామాలయ పునర్నిర్మాణానికి భక్తుల భాగస్వామ్యం..!

ఆకివీడు పెదపేటలో ఉన్న శ్రీరాముని ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భక్తులు భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్  రఘురామకృష్ణరాజు పిలుపునిచ్చారు.…

ధనకొండ అమ్మవారి ఆలయ విశిష్టత

ఆధ్యాత్మికత మరియు ఆధునికత కలగలిసిన నగరం విజయవాడ. రాష్ట్రవ్యాప్తంగా ఎందరో భక్తులు ఈ నగర ఆధ్యాత్మిక విశిష్టత కలిగిన అంశాలను తెలుసుకునేందుకు…

అమరావతి అభివృద్ధి ఓర్వలేకే వైసీపీ విమర్శలు:మంత్రి నారాయణ

అమరావతిలో జరుగుతున్న వేగవంతమైన అభివృద్ధిని జీర్ణించుకోలేక, ప్రతిపక్షాలు నిరాధారమైన ప్రచారానికి ఒడిగడుతున్నాయని మంత్రి నారాయణ విమర్శించారు.  బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణా…

చల్లపల్లి పోలీస్ స్టేషన్‌ లో బాణసంచా పేలుడు..స్పందించిన ఏపీ హోం మంత్రి అనిత

కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో బాణసంచా పేలుడు ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో గాయపడిన పోలీస్ సిబ్బందిని వెంటనే హాస్పిటల్…

వారి జీవితాల్లో వచ్చిన మార్పులు ఎంతో సంతృప్తిని కలిగించాయి:ఏపీ సీఎం చంద్రబాబు

పేదరిక నిర్మూలనలో భాగంగా చేపట్టిన P4 వార్షికోత్సవంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 1.06 లక్షల మంది…

పేదలందరికీ ఇళ్లు  కల్పిస్తున్నామన్న ఆనందం పూర్తి సంతృప్తినిస్తోంది:ఏపీ సీఎం చంద్రబాబు 

పేదలందరి జీవితాల్లో వెలుగులు నింపటమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. నాయుడుపేటలో లబ్దిదారులకు ఇంటి తాళాలు ఇచ్చి…