తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన ఏపీ అసెంబ్లీ

అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా ఎవరూ కదిలించలేని దిశగా  ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఈరోజు సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన అమరావతి చట్టబద్దత ప్రభుత్వ…

ఎన్టీఆర్ ల‌వ‌కుశ సినిమాని ఈ ప్ర‌ద‌ర్శ‌న గుర్తుకు తెచ్చింది:మంత్రి లోకేష్

శ్రీరామ‌న‌వ‌మి వేడుక‌లు దేశ‌వ్యాప్తంగా అత్యంత వైభ‌వంగా, భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో జ‌రిగాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఇక ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ చిన్నారులు శ్రీరామ‌న‌వ‌మి…

కేంద్రం చేస్తున్న మోసంపై వద్దా అసెంబ్లీ తీర్మానం ?:ఏపీసీసీ ఛీఫ్ షర్మిల

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పించే దిశగా ప్రభుత్వం తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ అంశంపై ఏపీసీసీ ఛీఫ్…

అమరావతిపై తీర్మానం..అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించాలనే అంశంపై తీర్మానం చేసేందుకు ఈరోజు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. కాగా, సభ ప్రారంభం కాగానే…

స్పీకర్ రఘురామ సహా కూటమి నేతలపై దాడిని ఖండించిన సీఎం చంద్రబాబు

ఉండి నియోజకవర్గం ఆకివీడు మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరామనవమి సందర్భంగా అక్కడ ఉన్న పురాతన ఆలయానికి  పూజకు వెళ్తున్న డిప్యూటీ స్పీకర్ కే…

ఇటువంటి అరాచకాలను ఆదిలోనే ఆపాలి:డిప్యూటీ స్పీకర్ రఘురామ

శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా ఆకివీడు పెదపేటలోని రామాలయానికి రామ భక్తులతో కలిసి ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు వెళ్లారు.…

నిజమైన నాయకత్వపు పటిమ క్లిష్ట సమయాల్లోనే తెలుస్తుంది:ఏపీ సీఎం చంద్రబాబు 

నిజమైన నాయకత్వపు పటిమ క్లిష్ట సమయాల్లోనే నిరూపించబడుతుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.  నేను ఎప్పుడూ చెప్పేలాగే, సవాలుతో కూడిన ప్రపంచ…

ప్రజలకు రాజకీయ ప్రముఖుల శ్రీరామనవమి శుభాకాంక్షలు 

నేడు శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలందరికీ రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.  ఏపీ సీఎం చంద్రబాబు: శ్రీరామనవమి మహోత్సవం…

ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచుతూ బైక్ యాత్ర… పవన్ ను కలిసిన యువ బైకర్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో  ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మేరఠ్ కు చెందిన 23 ఏళ్ల యంగ్ బైకర్ తాప్పీ…

ఈ నెల 28న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించే దిశగా కీలక అడుగు పడిందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. …

ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ…పలు కీలక అంశాలపై చర్చ

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశం ముగిసింది. ఆంధ్రప్రదేశ్ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ 2014లోని సెక్షన్ 5ను సవరించాల్సిందిగా…

ఏపీలో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్బ్రాంతి

ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం గురించి తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. …