మార్కాపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు దగ్ధం..10 మందికి పైగా  సజీవదహనం

మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పలకల క్వారీ దగ్గర హరికృష్ణ ట్రావెల్స్‌కు చెందిన బస్సు టిప్పర్‌ను…

ఆ ఘటన మనసును కలిచివేసింది:మాజీ సీఎం జగన్ 

మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో టిప్పర్, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న దుర్ఘటనపై ఏపీ మాజీ సీఎం వై.ఎస్. జగన్ స్పందించారు.…

ఆ దుర్ఘటన తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది:ఏపీ సీఎం చంద్రబాబు

మార్కాపురం జిల్లా, రాయవరం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటన పై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ఈ దుర్ఘటనలో 13…

ఈ నిర్ణయం ఆహ్వానించదగ్గ పరిణామం:వై.ఎస్.జగన్ 

మహిళా రిజర్వేషన్ చట్టం-2023కి ప్రతిపాదించిన సవరణలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతోందని ఆ పార్టీ అధినేత ఏపీ మాజీ…

ఆలయాల అభివృద్ధికి, హిందూ ధర్మ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కృషి:డిప్యూటీ సీఎం పవన్ 

ఆలయాల అభివృద్ధికి, హిందూ ధర్మ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి పని చేస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్  స్పష్టం…

అత్యాధునిక ‘డయాగ్రిడ్’ సాంకేతికతతో రెడీ అవుతున్న అమరావతి ఐకానిక్ టవర్స్

అమరావతి నగరం ఒక నిర్దిష్టమైన ఆశయం మరియు దార్శనికతతో సాకారం అవుతోందని మంత్రి నారాయణ అన్నారు. అన్ని రాష్ట్ర స్థాయి ప్రభుత్వ…

చంద్రబాబు గారి విజన్ ఫలాలు ఒక్కొక్కటిగా యువతకు అందుతున్నాయి:నారా భువనేశ్వరి 

ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో  పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఈరోజు కుప్పం డిగ్రీ కాలేజీలో…

టూరిజం సంబంధిత అంశాలపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష 

టూరిజం సంబంధిత అంశాలపై ఏపీ సీఎం చంద్రబాబు  నేడు సమీక్ష నిర్వహించారు. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు  (SIPB)లో అమోదం తెలిపిన…

అరటి రైతులది అరణ్య రోదన:ఏపీసీసీ చీఫ్ షర్మిల

సిరులు కురిపించిన పంట నేడు రైతన్న కంట కన్నీరు పెట్టిస్తోందని ఏపీసీసీ ఛీఫ్ వై.ఎస్.షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. అరటి రైతులది…

ఏపీ సీఎంతో సంజయ్ దత్ సమావేశం 

హిందీ చలన చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ నటుడు సంజయ్ దత్ ఏపీ సీఎం చంద్రబాబుతో  మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో…

అమరావతిలో అగ్నిప్రమాద ఘటనలపై సీఎం చంద్రబాబు సమీక్ష

అమరావతి రాజధాని ప్రాంతంలోని రాయపూడి సమీపంలో సోమవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీస్ భవనాల వద్ద నిర్మాణ ప్రాంతంలో…

క్రెడిట్ చోరీ చేయడంలో చంద్రబాబును మించిన వారు ఈ దేశంలో ఇంకొకరు లేరు:వై.ఎస్.జగన్ 

రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌ కి FCRA పర్మిషన్లు రెన్యువల్‌ చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలకు ఏపీ మాజీ…