డయాబెటిస్ ఉన్న వారిలో  రెండో స్థానంలో ఉన్న భారత్

డయాబెటిక్ బాధితులు ఎక్కువగా ఉంటున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉందని ఒక అధ్యయనం తెలిపింది. 2024లో భారత్ లో  9…

ఇరాన్ లో పరిస్థితి కంట్రోల్ లోనే ఉంది:అబ్బాస్ అరాఘ్చి

ఇరాన్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల వేళా ఆ దేశ విదేశాంగ మంత్రి స్పందించారు. ఆర్థిక సంక్షోభంతో  ఇరాన్ సతమతమవుతుండడంతో  ప్రభుత్వానికి…

అహ్మదాబాద్ లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ సందడి.. కైట్ ఎగరేసిన ప్రధాని మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ను ప్రారంభించారు.  అహ్మదాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమంలో జర్మనీ ఛాన్స్లర్…

వాణిజ్య ఒప్పందం అంశంపై కీలక వ్యాక్యలు చేసిన అమెరికన్ మంత్రి లుట్నిక్ 

అమెరికా వాణిజ్య మంత్రి హొవార్డ్ లుట్నిక్ వాణిజ్య ఒప్పందంపై కీలక వ్యాఖ్యలు చేశారు. వారి దేశ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తో …

500% టారిఫ్ లు.. మరొక కీలక బిల్లుకు ట్రంప్ పచ్చజెండా 

అమెరికన్ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ మరో దూకుడు చర్యకు ముందడుగేశారు. ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించేందుకు ట్రంప్ రష్యాపై మరింత ఒత్తిడి పెంచే…

మైనారిటీలపై దాడుల విషయంలో బంగ్లాదేశ్ ప్రభుత్వంపై షేక్ హసీనా విమర్శలు  

బంగ్లాదేశ్ లో నెలకొన్న రాజకీయ అస్థిర పరిస్థితుల నేపథ్యంలో ఇటీవల మైనారటీ హిందువులపై దాడులు పెరిగిపోతున్న విషయం విదితమే.  దైవ దూషణ…

పాకిస్థాన్ కు వీడ్కోలు పలికిన టెలినార్ 

టెలినార్ పాకిస్థాన్ టెలికాం రంగం నుండి పూర్తిగా వైదొలిగింది. నార్వేకు చెందిన టెలినార్ గ్రూప్, పాకిస్థాన్‌లో తనకున్న పూర్తి  వాటాను పాకిస్థాన్…

టారిఫ్‌ ల ద్వారా 600 బిలియన్ డాలర్ల ఆదాయం..మరోసారి సమర్ధించుకున్న ట్రంప్

2025లో రెండో సారి పదవిలోకి వచ్చినప్పటి నుండి పలు దేశాలపై టారిఫ్ లతో విరుచుకుపడిన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ త‌న‌…

బియ్యం ఉత్పత్తిలో చైనాను దాటేసి నెంబర్ వన్ గా నిలిచిన భారత్

భారత్ బియ్యం ఉత్పత్తిలో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఇప్పటివరకు నెంబర్ వన్ గా  కొనసాగుతున్న చైనాను వెనక్కి నెట్టి, ప్రపంచంలోనే…

ఏఐతో ముప్పు వాటిల్లుతుందనే ఆందోళనలను పక్కన పెట్టాలి:- సత్య నాదెళ్ల

ఏఐ వలన ఉద్యోగాలకు ముప్పు వాటిల్లుతుందనే ఆందోళనలను పక్కన పెట్టాలని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల పిలుపునిచ్చారు. ‘లుకింగ్ ఎహెడ్ 2026’…

ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లాదేశ్..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్‌కు ముందు భారత్, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుల మధ్య వివాదం ముదిరింది.బంగ్లాదేశ్ స్టార్ పేసర్…

వెనెజువెలా సంక్షోభంపై ఆందోళన వ్యక్తం చేసిన భారత్..!

వెనెజువెలాలో చోటుచేసుకున్న అనూహ్య రాజకీయ పరిణామాలపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా సైనిక దళాలు ‘ఆపరేషన్ అబ్సొల్యూట్ రిజాల్వ్’…