యూఏఈపై దాడులు ఖండించిన భారత్.. అధ్యక్షుడితో ఫోన్ లో మాట్లాడిన ప్రధాని మోడీ

యూఏఈ అధ్యక్షులు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ తో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. వారికి ముందుగా ఈద్…

మానవత్వాన్ని చాటుకున్న భారత్..ఇరాన్ కు వైద్య సాయం

భారత్ మరోసారి తనదైన మానవత్వాన్ని చాటుకుంది. ఇజ్రాయెల్-అమెరికా దాడులతో ఇరాన్ కుదేలవుతున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధం కారణంగా మెడిసిన్ కొరతతో ఇబ్బందులు…

170 సంవత్సరాల విశ్వాసం – ఇప్పుడు 24 గంటల వేగంతో..ఇండియా పోస్ట్ కీలక సేవలు

భారత పోస్టల్ శాఖ కీలక సేవలను  ప్రారంభించింది. 3 చారిత్రాత్మక సేవలను  ప్రారంభించడం ఈరోజు దేశం మొత్తానికి ఒక మైలురాయని కేంద్ర…

ఆందోళన వద్దు..గ్యాస్ కష్టాలకు తెర

గత కొద్దిరోజులుగా వంటగ్యాస్ కొరత సామాన్యుడిని బెంబేలెత్తిస్తోంది. హోటళ్లు మూతపడటం, ధరలు ఆకాశాన్ని తాకడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో…

ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు..ఈసారి  ఓటరు మహాశయుడి తీర్పు ఎలా ఉంటుందో?

దేశంలో పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. 824 అసెంబ్లీ స్థానాలు.. 17 కోట్ల మంది ఓటర్లు ఇలా ఒక…

ఆ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్..కౌంటింగ్ ఎప్పుడో తెలుసా?

కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 15, 2026 అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి…

విదేశీయులకు ఊరట..30 రోజుల వీసా పొడిగింపు

మిడిల్ ఈస్ట్ పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రభుత్వం విదేశీయులకు ఉపశమనం కలిగించే విధంగా నిర్ణయం తీసుకుంది. వార్ వలన ఫ్లైట్స్ కు…

అస్సాంలో ప్రధాని మోడీ పర్యటన..అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం

ప్రధాని మోడీ అస్సాంలోని సిల్చార్ లో  పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో  పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ…

అవసరం లేకున్నా బుకింగ్స్ వద్దు..కేంద్రం విజ్ఞప్తి 

మిడిల్ ఈస్ట్ పరిస్థితుల కారణంగా  ఇంధన కొరతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్రం మరోసారి స్పష్టతనిచ్చింది. ఎల్పీజీ కొరత లేదని పేర్కొంది.…

ఢిల్లీ నుండి గౌహతి వరకు అమెజాన్ ఎయిర్ తొలి కార్గో విమానం

అమెజాన్ ఎయిర్ తొలి కార్గో విమానాన్ని నేడు ఢిల్లీ నుండి గౌహతి వరకు కేంద్ర పౌరవిమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. …

తమిళనాట మరొక కొత్త పార్టీ:ప్రకటించిన శశికళ 

తమిళనాట మరొక కొత్త పార్టీ తెరపైకి వచ్చింది. త్వరలో ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అన్నాడీఎంకేలో ఒకప్పుడు…

ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌ తో సంభాషించిన ప్రధాని మోడీ

మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆ ప్రాంతంలో నెలకొన్న తీవ్రమైన పరిస్థితిపై చర్చించడానికి ఇరాన్ అధ్యక్షుడు మసూద్…