తన పెళ్లిపై స్పష్టతనిచ్చిన సోషల్ మీడియాలో పాపులరైన మోనాలిసా భోంస్లే

ప్రయాగ్‌ రాజ్ లో గతేడాది జరిగిన మహాకుంభమేళాలో పూలదండలు అమ్ముతూ ఓవర్ నైట్  సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న యువతి మోనాలిసా…

లోక్ సభ  స్పీకర్ పై వీగిపోయిన అవిశ్వాస తీర్మానం

లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ఓటింగ్ లో మూజువాణీ ఓటుతో ఈ తీర్మానం…

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరతపై కేంద్రానికి కె.టీఆర్ లేఖ

బి.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్ హోటళ్లు, తినుబండారాల కేంద్రాలు, హాస్టళ్లు మరియు చిన్న తరహా ఆహార వ్యాపారాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న…

కేరళలో ప్రధాని మోడీ పర్యటన..కాంగ్రెస్,లెఫ్ట్ పార్టీలపై విసుర్లు

ప్రధాని నరేంద్రమోడీ నేడు కేరళలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. మీరు కాంగ్రెస్‌కు మరియు లెఫ్ట్ పార్టీలకు…

కారుణ్య మరణం కేసులో సుప్రీం కోర్టు కీలక తీర్పు

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కారుణ్య మరణానికి సంబంధించి ఒక కేసులో సంచలన తీర్పును ఇచ్చింది. దాదాపు 13 ఏళ్లుగా…

2014 నుంచి దేశంలో విమానాశ్రయాల సంఖ్య పెరిగింది:కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు 

2014 నుంచి దేశంలో విమానాశ్రయాల సంఖ్య రెండింతలు కంటే ఎక్కువగా పెరిగిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు…

అర్హులైన ఓటర్లను తొలగించే ప్రసక్తే లేదు:సీఈసీ జ్ఞానేశ్ కుమార్

ఓటరు లిస్టు నుండి అర్హులైన ఏ ఒక్కరిని తొలగించే ప్రసక్తే లేదని ఛీఫ్ ఎలెక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ పేర్కొన్నారు. అసెంబ్లీ…

లోక్ సభలో కీలక పరిణామం..స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం

నేడు లోక్ సభలో కీలక పరిణామం చోటుచేసుకుంది. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చాయి. ఈ తీర్మానాన్ని…

ఎల్.పీ.జీ గ్యాస్ సిలిండర్ బుకింగ్ గడువు పెంచుతూ కీలక నిర్ణయం

అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఇప్పటికిప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.…

మిడిల్ ఈస్ట్ పరిస్థితులు.. ఇప్పటి దాకా 67,000 మంది స్వదేశానికి:కేంద్ర మంత్రి జై శంకర్

మిడిల్ ఈస్ట్ లో ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ప్రపంచాన్ని కలవరపెడుతున్న పరిస్థితి తెలిసిందే. ఇక భారత్ కు  అక్కడి…

రూ.1500 నిరుద్యోగ భృతి..ప్రకటించిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళా ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని 10వ …

బెంగళూరులో ఎయిర్‌బస్ ఇండియా టెక్నాలజీ సెంటర్‌ 

బెంగళూరులో ఎయిర్‌బస్ ఇండియా టెక్నాలజీ సెంటర్‌ ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వర్చువల్‌ గా ప్రారంభించారు.…