కాంగ్రెస్ ఈ బిల్లును నిస్సందేహంగా వ్యతిరేకిస్తోంది:రాహుల్ గాంధీ

‘ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సవరణ బిల్లు’ ట్రాన్స్‌జెండర్ల రాజ్యాంగ హక్కులు మరియు వారి అస్తిత్వంపై జరుగుతున్న ఒక దాడి అని కాంగ్రెస్ అగ్రనేత,…

పెరగనున్న ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు?…చారిత్రాత్మక నిర్ణయం దిశగా అడుగులు

కేంద్ర ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం అమలు దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం లోక్ సభతో…

అలా మతం మారిన వారు ఎస్సీ హక్కులు పొందలేరు:సుప్రీం కోర్టు 

క్రైస్తవం లోనికి మారిన వారు ఎస్సీ హక్కులు పొందలేరని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం స్పష్టం చేసింది. హిందువులు, సిక్కులు, బౌద్దులు…

భారతదేశ మౌలిక సదుపాయాల ప్రస్థానంలో ఇది సరికొత్త అధ్యాయం

ఈరోజు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో, NHAI ప్రాయోజిత ప్రభుత్వ మౌలిక సదుపాయాల పెట్టుబడి ట్రస్ట్ అయిన రాజ్ మార్గ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్…

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 27 సీట్లలో బరిలోకి దిగనున్న బీజేపీ

తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీలు ప్రచారాన్నే కాకుండా మిగతా కార్యకలాపాలను వేగవంతం చేశాయి. ఇక అక్కడ ప్రధాన…

మిడిల్ ఈస్ట్ పరిస్థితులపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తత పరిస్థితులపై లోక్ సభలో ప్రధాని మోడీ మాట్లాడారు. గల్ఫ్ దేశాల్లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని అక్కడి పరిస్థితులను…

పరిష్కారం అనేది చర్చలు మరియు దౌత్యం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది:కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ 

నేడు ప్రపంచమంతా సంక్షోభ పరిస్థితుల్లో ఉందని పశ్చిమ ఆసియాలో వరుసగా జరుగుతున్న దాడులు, కేవలం భారతదేశానికే కాకుండా ప్రపంచం మొత్తానికి ఆందోళన…

మిడిల్ ఈస్ట్ పరిస్థితి సహా  కీలక అంశాలపై ఇరాన్ అధ్యక్షుడితో మాట్లాడిన ప్రధాని మోడీ

ఇరాన్ అధ్యక్షులు డాక్టర్ మసూద్ పెజెష్కియాన్‌ తో ప్రధాని మోడీ నేడు ఫోన్ ద్వారా సంభాషించారు. ఈమేరకు వారికి ఈద్ మరియు…

బెంగాల్ అభివృద్ధికి 10 ప్రతిజ్ఞలు:సీఎం మమతా బెనర్జీ

వచ్చే నెలలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. కాగా, మరోసారి తృణమూల్ కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు మమతా…

అస్సాం ఎన్నికలు..88 మందితో తొలి  జాబితా విడుదల చేసిన  బీజేపీ

అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుండి పోటీ చేసే 88 రాష్ట్ర అభ్యర్థుల పేర్లతో కూడిన మొదటి జాబితాను బీజేపీ ప్రకటించింది.…

అభ్యర్థుల ప్రకటనలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దూకుడు

ఇటీవలే ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.  బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలపైనే దేశవ్యాప్తంగా రాజకీయ పరిశీలకుల…

భారత్ కు చేరుకున్న మరో ఇంధన షిప్ ‘జగ్ లాడ్కీ’

‘జగ్ లాడ్కి’ అనే భారత్ కు చెందిన ముడి చమురు నౌక నేడు  గుజరాత్‌ లోని ముంద్రా పోర్టుకు సేఫ్ గా …