కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఆ రాష్ట్ర చరిత్రలో ఎక్కువ రోజులు ముఖ్యమంత్రిగా పని చేసిన నేతగా సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నారు. ఇది…
Category: National
SIR ముసాయిదా.. ఉత్తరప్రదేశ్ లో 2.89 కోట్ల ఓట్లు తొలగింపు
దేశంలోనే ఎక్కువ జనాభా కలిగిన రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్ లో ఓటరు లిస్ట్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ను నిర్వహించిన…
కరూర్ తొక్కిసలాట.. టీవీకే అధినేత విజయ్ కు సీబీఐ నోటీసులు
టీవీకే అధినేత, ప్రముఖ నటుడు విజయ్ కు కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ నోటీసులు…
మాజీ కేంద్రమంత్రి సురేష్ కల్మాడీ ఇకలేరు
మాజీ కేంద్రమంత్రి సురేష్ కల్మాడీ ఇక లేరు. ఆయన వయసు 81 సంవత్సరాలు. అనారోగ్య సమస్యలతో ఆయన కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు…
హాస్పిటల్ లో చేరిన కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ.. నిలకడగానే ఆరోగ్యం
కాంగ్రెస్ అగ్రనేత, సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ దేశ రాజధాని ఢిల్లీలోని సర్ గంగారాం హాస్పిటల్ లో చేరారు. ఢిల్లీలో వాయు…
తిరుప్పరకుండ్రం కార్తీక దీపం ఉత్తర్వులను సమర్ధించిన హైకోర్టు
తమిళనాడు మదురైలోని తిరుప్పరకుండ్రం కొండపై ఉన్న దీప స్తంభంలో దీపం వెలిగించేందుకు అనుమతినిస్తూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను తాజాగా…
బియ్యం ఉత్పత్తిలో చైనాను దాటేసి నెంబర్ వన్ గా నిలిచిన భారత్
భారత్ బియ్యం ఉత్పత్తిలో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఇప్పటివరకు నెంబర్ వన్ గా కొనసాగుతున్న చైనాను వెనక్కి నెట్టి, ప్రపంచంలోనే…
బెంగళూరులో ఓం శక్తి మాలధారుల రథయాత్రపై రాళ్ల దాడి!
బెంగళూరులోని జగజ్జీవన్ రామ్ (JJR) నగర్లో నిన్న రాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.స్థానిక ఆలయం నుండి ఓం శక్తి మాలధారులు వైభవంగా…
అత్యాధునిక కాలుష్య నియంత్రణ నౌక ‘సముద్రప్రతాప్’.. ప్రారంభించిన రక్షణ మంత్రి రాజ్ నాథ్
గోవా షిప్ యార్డ్ లో రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సముద్ర ప్రతాప్ షిప్ ను నేడు జలప్రవేశం చేయించారు. ఇప్పటికే…
రిపబ్లిక్ డే వేడుకలకు టికెట్ల విక్రయం ప్రారంభం…బుకింగ్ ప్రాసెస్ ఇదే!
దేశ రాజధాని ఢిల్లీలో ప్రతి ఏటా అత్యంత వైభవంగా జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలను (జనవరి 26) ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే వారికోసం…
వెనెజువెలా సంక్షోభంపై ఆందోళన వ్యక్తం చేసిన భారత్..!
వెనెజువెలాలో చోటుచేసుకున్న అనూహ్య రాజకీయ పరిణామాలపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా సైనిక దళాలు ‘ఆపరేషన్ అబ్సొల్యూట్ రిజాల్వ్’…
తమిళనాడు, బెంగాల్లో ఎన్డీయేదే గెలుపు:కేంద్రమంత్రి అమిత్ షా
తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధిస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్…