కరీంనగర్ లో బీజేపీ మేయర్..ప్రతి కార్యకర్తది ఈ విజయం..కేంద్రమంత్రి బండి సంజయ్ ఎమోషనల్ పోస్ట్ 

కరీంనగర్‌లో బీజేపీ చరిత్ర సృష్టించింది. నగరంలో తొలిసారిగా బీజేపీ మేయర్ ప్రమాణ స్వీకారం చేశారు. కరీంనగర్ తొలి బీజేపీ మేయర్‌గా బాధ్యతలు…

కేసీఆర్ గారి దార్శనికత వల్లఐటీ పవర్ హౌస్‌ గా తెలంగాణ

బీఆర్‌ఎస్‌ పాలనలో ఐటీ ఎగుమతుల్లో 299% పెరుగుదల నమోదవ్వడమే కాదు… దేశంలోని ప్రతి మూడు ఐటీ ఉద్యోగాల్లో ఒకటి తెలంగాణే సృష్టించింది…

ఈ విజయం లక్షలాది కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ ఫలితం:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాలలో కాంగ్రెస్ పార్టీకి అఖండ…

ప్రజల ఆశీస్సులతో తెలంగాణలో గులాబీ జెండా ఎగురేసేందుకు నిర్విరామ పోరాటం:హరీష్ రావు 

తెలంగాణ ఎన్నికల్లో బీ.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా సైనికులందరికీ మాజీ మంత్రి…

ఈ విజయాన్ని మేము  ప్రజల ఆశీర్వాదంగా, బాధ్యతగా స్వీకరిస్తున్నాము:తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి 

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. మున్సిపాలిటీలు,…

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల విజయం..సీఎం రేవంత్ కు ప్రియాంక గాంధీ అభినందనలు 

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఈ విజయానికి సంబంధించి లోక్‌సభ సభ్యురాలు, ఏఐసీసీ జాతీయ ప్రధాన…

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో హస్తం హవా

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ హవా ఫలితాలలో కనబడుతోంది. నేరేడు చర్ల, హుజూర్నగర్, మరిపెడ,…

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో జనసేన బోణీ

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. కాగా, తొలిసారిగా జనసేన పార్టీ పోటీ చేసిన తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ…

కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్రమంత్రులతో సమావేశమవుతున్నారు. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను…

కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఈ రోజు ఢిల్లీలో ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్…

మహదేవప్ప కుటుంబాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి  పరామర్శ

మక్తల్ పట్టణంలో ఎరుకల మహదేవప్ప కుటుంబాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి  పరామర్శించారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి  ప్రగాఢ సానుభూతి తెలిపారు.…

తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్..ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం రేవంత్ 

తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఏడు నగరపాలక సంస్థల్లోని 412 డివిజన్లు, 116 పురపాలక సంఘాల్లోని 2569 వార్డుల్లో…