రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత నాదే కాదు ప్రజలందరిదీ కూడా:ఏపీ సీఎం చంద్రబాబు

పల్నాడు జిల్లా వినుకొండలో నిర్వహించిన ‘ స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో మార్చి 31 నాటికి…

ఖర్చు చేసే ప్రతి రూపాయి ప్రజలకు ఉపయోగపడాలి:ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ఖర్చు చేసే ప్రతి రూపాయి ప్రజలకు ఉపయోగపడాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన…

మనమే కాదు… మన చుట్టూ ఉన్న సమాజం కూడా బాగుండాలి అనేది మన సంస్కృతి:ఏపీ సీఎం చంద్రబాబు 

సమాజం బాగుండాలంటే ఆర్థిక అసమానతలు తగ్గాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో మాతా శిశు సంరక్షణ…

క్యాన్సర్ స్క్రీనింగ్ అట్లాస్ ను విడుదల చేసిన ఏపీ సీఎం చంద్రబాబు 

దేశంలో క్యాన్సర్ వ్యాధిని నోటిఫై చేసిన తొలి రాష్ట్రంగా ఏపీ అవతరించిందని వివిధ రకాల క్యాన్సర్లను నియంత్రించేలా కార్యాచరణ చేపడుతున్నట్టు ఏపీ…

డిమాండ్ కు అనుగుణంగా ఉద్యాన ఉత్పత్తులు పండించాలి:ఏపీ సీఎం చంద్రబాబు 

గ్లోబల్ మార్కెట్లో డిమాండ్ కు అనుగుణంగా ఉద్యాన ఉత్పత్తులు పండించాలని ఏపీ సీఎం చంద్రబాబు  అధికారులకు సూచించారు. 10 జిల్లాలను ఉద్యాన…

పద్మ పురస్కారాలు పొందిన వారికి ఏపీ సీఎం చంద్రబాబు అభినందనలు

దేశవ్యాప్తంగా పద్మ పురస్కారాలు పొందిన ప్రముఖులకు ఏపీ సీఎం చంద్రబాబు  శుభాభినందనలు తెలిపారు. పదమూడు మంది తెలుగు ప్రముఖులకు ప్రతిష్టాత్మకమైన పద్మ…

‘మెగా 9 TV’ క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఏపీ సీఎం చంద్రబాబు 

నిజాయితీకి నిలువుటద్దంలా, ప్రజాపక్షమే పరమావధిగా ఉద్భవించిన అజేయ శక్తి మా మెగా 9 TV. పారదర్శకతను పునాదిగా వేసుకుని, సామాన్యుడి గొంతుకై…

సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో ఏపీ సీఎం  చంద్రబాబు సమీక్ష

సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో ఏపీ సీఎం  చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అందరికీ ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.ఇక…

ఇరుసుమండ బ్లోఅవుట్ ప్రాంతంలో సీఎం చంద్రబాబు ఏరియల్ వ్యూ 

డాక్టర్ బీఆర్ ఆంబేద్కర్ కోనసీమ జిల్లా, మలికిపురం మండలం, ఇరుసుమండ బ్లోఅవుట్ ప్రాంతాన్ని ఏపీ సీఎం చంద్రబాబు ఏరియల్ వ్యూ ద్వారా…

మా ప్రభుత్వ హయాంలోనే పారిశ్రామిక రంగం వృద్ధి:వైసీపీ అధినేత జగన్

ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ సీఎం వై.ఎస్.జగన్ విమర్శనాస్త్రాలు సంధించారు. నేడు మీడియాతో మాట్లాడిన జగన్ చంద్రబాబుపై పలు ఆరోపణలు గుప్పించారు.…

టీమ్ వర్క్ తో చేయడం వల్లే పెట్టుబడుల్లో బెటర్ రిజల్ట్స్:ఏపీ సీఎం చంద్రబాబు 

2025వ సంవత్సరంలో టీమ్ వర్క్ తో చేయడం వల్లే పెట్టుబడుల్లో అద్భుత ఫలితాలు సాధించామని… ఈ 2026లోనూ అదే ఉత్సాహంతో పని…

కొత్త సంవత్సర వేళ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

కొత్త  సంవత్సరంలోకి ప్రవేశించిన వేళ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 5 రకాల భూములను 22ఏ జాబితా నుంచి…