అమరావతికి చట్టబద్దత కల్పించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు ఏపీ సీఎం చంద్రబాబు విజ్ఞప్తి 

కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఇక ఈ సందర్భంగా ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత…

రెండో విడత భూ సేకరణ.. రైతులకు రుణమాఫీ.. గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి నారాయణ 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం తీసుకున్న భూమిని త్వరితగతిన డెవలప్ చేసి ఇవ్వనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. మూడు…

ఓఎన్‌జీసీ గ్యాస్ లీకేజీ ఘటన గురించి సీఎం చంద్రబాబు ఆరా..అధికారులకు కీలక ఆదేశాలు  

రాజోలు నియోజ‌క‌వ‌ర్గంలోని మలికిపురం మండలం, ఇరుసుమండలో ఓఎన్‌జీసీ డ్రిల్ సైట్ నుంచి గ్యాస్ లీకేజీ ఘటన గురించి ఏపీ సీఎం  చంద్రబాబు…

తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు వద్దు..సమైక్యతే ముఖ్యం: ఏపీ సీఎం చంద్రబాబు

గుంటూరులో జరిగిన మూడో ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని తెలుగు జాతిపై…

తెలుగు జాతి ఔన్నత్యాన్ని కాపాడుకోవాలంటే భాషను కాపాడాలి:ఏపీ సీఎం చంద్రబాబు

3వ ప్రపంచ తెలుగు మహాసభలలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగం తెలుగు భాషాభిమానాన్ని, జాతి గౌరవాన్ని…

దీనితో తూర్పు తీరం ప్రపంచ స్థాయి రిఫైనింగ్ హబ్‌గా అవతరించింది:ఏపీ సీఎం చంద్రబాబు 

ఆంధ్రప్రదేశ్ ఆత్మనిర్భర్ భారత్ సాధనలో మరో కీలక మైలురాయికి వేదికగా నిలిచిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. వివరాల్లోకి వెళితే  మూడు…

అందరి సమిష్టి కృషితోనే ఇది సాధ్యమైంది:కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

భోగాపురం విమానాశ్రయంలో తొలిసారిగా ల్యాండ్ అయిన వాలిడేషన్ విమానంలో ప్రయాణించడం ఎంతో గర్వంగా ఉందని కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు.  భోగాపురం…

ఏపీ ప్రజలకు ఇది గుడ్ న్యూస్.. ఈ ఏడాదికి మంచి ఆరంభం:ఏపీ సీఎం చంద్రబాబు 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడంలో 25.3%తో  ముందంజలో దూసుకుపోతున్నట్లు ప్రఖ్యాత ‘ఫోర్బ్స్’ లో వచ్చిన వార్తపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం…

బాబు గారు మౌనం వహించడం బాధాకరం:ఏపీసీసీ చీఫ్ షర్మిల 

కరువు పనిపై కేంద్రం కుట్రలు చేస్తుంటే సీఎం చంద్రబాబు  కిమ్మనకుండా ఉండటం దారుణమని ఏపీసీసీ చీఫ్ షర్మిల విమర్శించారు. బీజేపీ చేస్తున్న…