దేశాభివృద్ధిలో సిక్కిం సహకారం గర్వకారణం:ప్రధాని మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ సిక్కింలో పర్యటిస్తున్నారు. సిక్కిం రాష్ట్రం ఏర్పడి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.…

మొదలైన సెన్సస్ ప్రక్రియ..వివరాలు నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు

జనగణన ప్రక్రియలో భాగస్వాములు కావాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. మొత్తం ఈ జనగణన కార్యక్రమాన్ని  విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ…

ఈ నిర్ణయం ఆహ్వానించదగ్గ పరిణామం:వై.ఎస్.జగన్ 

మహిళా రిజర్వేషన్ చట్టం-2023కి ప్రతిపాదించిన సవరణలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతోందని ఆ పార్టీ అధినేత ఏపీ మాజీ…

డిజిటల్ యుగంలో డిజిటల్ సెన్సస్

దేశం మరో కీలక  ఘట్టానికి సిద్ధమవుతోంది. 140 కోట్లకు పైగా ఉన్న డిజిటల్ సెన్సస్ కు  సమయం వచ్చేసింది. మే 11…

భారత పర్యటనలో కెనడా ప్రధాని మార్క్ కార్నీ

కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ భారత్ లో పర్యటిస్తున్నారు. దేశానికి చేరుకున్న ఆయనకు భారత్ ఘన స్వాగతం పలికింది. కెనడా…

భారత్-బ్రెజిల్ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $20 బిలియన్లకు పైగా పెంచాలనేదే లక్ష్యం

బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డ సిల్వా భారత్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు.…

కోణార్క్ సూర్య దేవాలయం.. 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ద్వారాలు 

దాదాపు 122 ఏళ్ల తర్వాత ప్రముఖ ప్రసిద్ధ ప్రాంతమైన ఒడిశా కోణార్క్ సూర్య దేవాలయం గర్భగుడిలోని ఇసుకను తొలగించి, దాన్ని పునరుద్ధరించే…

చివరి సూపర్-8 బెర్తును సొంతం చేసుకున్న పాక్

టీ20 వరల్డ్ కప్ లో  చివరి సూపర్-8 బెర్తును పాకిస్థాన్ సొంతం చేసుకుంది. గ్రూప్-ఎ నుంచి భారత్ ఇప్పటికే సూపర్-8కు దూసుకెళ్లింది. …

టీ 20 వరల్డ్ కప్..కొనసాగుతున్న భారత్ జైత్ర యాత్ర

టీ 20 వరల్డ్ కప్ గ్రూప్ దశను భారత్ ఒక్క ఓటమి కూడా లేకుండా గెలుపులతో ముగించింది. గ్రూప్-ఎ ఆఖరి మ్యాచ్లో…

భారత్-ఫ్రాన్స్ భాగస్వామ్యానికి సరిహద్దులు లేవు

ముంబైలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మెక్రాన్ భారత ప్రధాని నరేంద్రమోడీ మధ్య విస్తృతస్థాయి చర్చలు జరిగాయి. భారత్-ఫ్రాన్స్ సంబంధాలను ‘ప్రత్యేక గ్లోబల్…

బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహమాన్ తో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా భేటీ

బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా తారిఖ్ రెహమాన్ తాజాగా ప్రమాణస్వీకారం చేసిన విషయం విదితమే. ఈ కార్యక్రమానికి భారత్ నుండి లోక్ సభ స్పీకర్…

సోషల్ మీడియా వినియోగంపై వయసు వారీ పరిమితులు

సోషల్ మీడియాను వినియోగించే అంశంలో వయసుల వారీగా పరిమితులు విధించే విధంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈమేరకు ఆయా సోషల్…