అన్ని రాజకీయ పార్టీలకు ఇది ఒక సందేశం:ఏపీ సీఎం చంద్రబాబు

ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో మెజారిటీ రాష్ట్రాల్లో ఎన్డీయే…

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 27 సీట్లలో బరిలోకి దిగనున్న బీజేపీ

తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీలు ప్రచారాన్నే కాకుండా మిగతా కార్యకలాపాలను వేగవంతం చేశాయి. ఇక అక్కడ ప్రధాన…

స్పీకర్ ఛాంబర్ లో 20-25 మంది కాంగ్రెస్ ఎంపీలు..మరో వీడియో షేర్ చేసిన కేంద్రమంత్రి కిరణ్ రిజిజు 

ఇటీవల  ప్రధాని మోడీని లోక్ సభలో చుట్టుముట్టేందుకు కాంగ్రెస్ సభ్యులు ప్లాన్ చేసినట్లు స్పీకర్ ఓం బిర్లా పేర్కొన్న విషయం తెలిసిందే.…

ఎంపీల నుండి ఇటువంటి ప్రవర్తనను ఎవరు మాత్రం సమర్థించగలరు?:కేంద్రమంత్రి కిరణ్ రిజిజు

కాంగ్రెస్ పార్టీ తీరును ఎండగడుతూ కేంద్రమంత్రి కిరణ్ రిజిజు సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పార్లమెంట్ లో ఫిబ్రవరి 4న జరిగిన…

ప్రధాని మోడీ ప్రసంగం లేకుండానే రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి లోక్ సభ ఆమోదం

రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి లోక్ సభ ఆమోదం తెలిపింది. ప్రధాని మోడీ ప్రసంగం లేకుండానే దీనిని ఆమోదించడం గమనార్హం.…

నరవణే పుస్తకాన్ని ప్రస్తావిస్తూ మరోసారి కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు  

మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ నరవణే పుస్తకంపై రాహుల్ గాంధీ బీజేపీ మధ్య విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రాహుల్ గాంధీ…

వీటన్నింటినీ విస్మరించారు..కేంద్రబడ్జెట్ పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ

కేంద్ర బడ్జెట్ పై రాహుల్ గాంధీ పెదవి విరిచారు. భారతదేశం ఎదుర్కొంటున్న వాస్తవ సంక్షోభాల పట్ల కళ్లు మూసుకుని, తప్పులను సరిదిద్దుకోవడానికి…

బీజేపీ కేరళలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే టార్గెట్:కేంద్ర హోంమంత్రి అమిత్ షా

బీజేపీ కేరళలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తమ కీలక టార్గెట్ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కొత్తగా ఎన్నికైన…