శ్రీకాకుళం డయేరియా ప్రభావిత ప్రాంతాలలో  కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పర్యటన 

శ్రీకాకుళంలో ఇటీవల నమోదైన డయేరియా ప్రభావిత ప్రాంతాలను కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా ఫీల్డ్ ఇన్స్పెక్షన్ నిర్వహించారు. స్థానిక…

భారత నౌకాదళ శక్తికి ఇది గొప్ప నిదర్శనం:కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు 

భారత రాష్ట్రపతి & సాయుధ దళాల సర్వసైన్యాధిపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారితో కలిసి విశాఖపట్నంలో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ…

మొబైల్ కు బానిసలుగా మారడం కన్నా.. జీవితంలో క్రీడలను ఒక భాగంగా చేసుకోవాలి:కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు 

ఎర్రంనాయుడు ప్రీమియర్ లీగ్ పేరుతో ఏటా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట లో జరిగే క్రికెట్ పోటీల సీజన్ -9 కార్యక్రమంలో కేంద్రమంత్రి…

స్వదేశీ డ్రోన్ తయారీని ప్రోత్సహించడం మా వ్యూహాత్మక లక్ష్యం

ప్రధాని నరేంద్రమోడీ  మేక్ ఇన్ ఇండియా మిషన్ దేశాన్ని గ్లోబల్ సప్లై చైన్‌లలో కీలక కేంద్రంగా నిలపడంతో పాటు అన్ని రంగాల…

మామునూరు వైభవాన్ని తిరిగి తెచ్చేందుకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంది:తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి 

వరంగల్ చారిత్రక కీర్తిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే దిశగా ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క…

అట్టహాసంగా ప్రారంభమైన ‘వింగ్స్ ఇండియా 2026’

హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో ఆసియాలోనే అతిపెద్ద సివిల్ ఏవియేషన్ ఎక్స్‌పో ‘వింగ్స్ ఇండియా 2026’ అట్టహాసంగా ప్రారంభమైంది. కేంద్ర పౌర విమానయాన…

రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి ఇది వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎంబ్రేర్ మరియు అదానీ గ్రూప్ మధ్య జరిగిన కీలక ఎంఓయూ ఒప్పంద కార్యక్రమానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు…

సిక్కోలు రథసప్తమి ఉత్సవాలు–2026 అద్భుతం:కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

సిక్కోలు రథసప్తమి ఉత్సవాలు–2026 సందర్భంగా శ్రీకాకుళంలో శోభాయాత్ర అద్భుతంగా నిర్వహించబడడడం పట్ల కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు…

అందరి సమిష్టి కృషితోనే ఇది సాధ్యమైంది:కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

భోగాపురం విమానాశ్రయంలో తొలిసారిగా ల్యాండ్ అయిన వాలిడేషన్ విమానంలో ప్రయాణించడం ఎంతో గర్వంగా ఉందని కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు.  భోగాపురం…

చేనేత కార్మికుల నిబద్ధత ప్రశంసనీయం:కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

శ్రీకాకుళం జిల్లా అంపోలు గ్రామంలో ఎమ్మెల్యే గొండు శంకర్ తో కలిసి అగస్తేశ్వర చెనేత సహకార సంఘాన్ని కేంద్ర పౌరవిమానయాన శాఖ…

దీర్ఘకాలిక రైల్వే  డిమాండ్‌లకు అనుమతి లభించినందుకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం 

శ్రీకాకుళం జిల్లా వాసుల దీర్ఘకాలిక రైల్వే  డిమాండ్‌లకు నేడు అనుమతి లభించినందుకు ఎంతో ఆనందంగా ఉందని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి…

ఇది మన ప్రాంత కళకు, మహిళా శక్తికి లభించిన గొప్ప గుర్తింపు:కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు 

తాజాగా తన ‘మన్ కీ బాత్’  కార్యక్రమం డిసెంబర్ 28, 2025 – 129వ ఎపిసోడ్ లో ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి…