వైసీపీ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండండి:కూటమి నేతలకు పవన్ సూచన

వైసీపీ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నేతలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్…

మహదేవప్ప కుటుంబాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి  పరామర్శ

మక్తల్ పట్టణంలో ఎరుకల మహదేవప్ప కుటుంబాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి  పరామర్శించారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి  ప్రగాఢ సానుభూతి తెలిపారు.…

ఐసీసీ తాజా టీ 20 ర్యాంకింగ్స్ లో కొనసాగుతున్న భారత క్రికెటర్ల జోరు

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్  (ఐసీసీ) నేడు విడుదల చేసిన తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో భారత క్రికెటర్లు మరోసారి  తమ ఆధిపత్యాన్ని కొనసాగించారు.…

టీ 20 వరల్డ్ కప్ ఉత్కంఠ మ్యాచ్..సూపర్ ఓవర్ లో ఆఫ్ఘనిస్థాన్ పై సౌతాఫ్రికా విజయం

టీ 20 వరల్డ్ కప్ లో ఉత్కంఠభరిత మ్యాచ్ లో సౌతాఫ్రికా విజయం సాధించింది. విజయం దోబూచులాడిన  ఈ మ్యాచ్ లో…

ఆ వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవి మరియు అవాస్తవం:అల్లు అర్జున్ టీమ్ క్లారిటీ

మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీస్తోంది. బన్నీని…

దృశ్యం3లో ప్రకాష్ రాజ్..క్లారిటీ ఇచ్చిన నటుడు

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కు సంబంధించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో ఇటీవల వైరల్ అవడం తెలిసిందే. అయితే వాటికి…

జనగణమన కంటే ముందు వందేమాతరం పాడాలి..కేంద్రం కొత్త నిబంధనలు

అన్ని గవర్నమెంటు  కార్యక్రమాలు,స్కూల్స్ లో  ఇక నుండి  జాతీయ గీతం జనగణమన కంటే ముందుగా జాతీయ గేయం వందేమాతరం పాడాలని  కేంద్రం…

ఐఐటీ కాన్పూర్ కు స్టూడెంట్స్ భారీ విరాళం

ప్రతిష్టాత్మక ఉత్తరప్రదేశ్ లోని ఐఐటీ కాన్పూర్ లో 1976 బ్యాచ్ స్టూడెంట్స్ తాము చదువుకున్న సంస్థకు ఆర్దికంగా అండగా నిలబడ్డారు. అక్కడి…

మార్చి 7 వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..ముగిసిన బీఏసీ సమావేశం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశం ముగిసింది. 17 రోజుల పాటు అసెంబ్లీ కార్యకలాపాలు జరగనున్నాయి. రోజూ…

ఏపీ మంత్రులకు బెదిరింపు లేఖల కలకలం

ఆంధ్రప్రదేశ్ లో నలుగురు మంత్రులకు బెదిరింపు లేఖలు రావడం కలకలం రేపుతోంది. మావోయిస్టుల పేరుతో హెచ్చరికలతో ఈ లేఖలు వచ్చాయి. తొలుత…

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం:ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు సీఎం, మంత్రులు,…

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ తో లోకేష్ భేటీ..కీలక అంశాల చర్చ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సమావేశాల సందర్భంగా ఆసక్తికర  పరిణామం చోటుచేసుకుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో ఐటీ, హెచ్.ఆర్.డి.…