ఇంట్రెస్టింగ్ గా ‘స్వయంభు’ టీజర్

‘స్వామిరారా’, ‘కార్తికేయ’-1, కార్తికేయ-2 ఇలా ఎప్పటికప్పుడు ప్రత్యేకతను చాటుకుంటూ విభిన్న కథాంశాలున్న చిత్రాలతో ప్రేక్షకులను అలరించే నటుడు నిఖిల్. ఆయన ప్రధాన…

ధైర్యంగా చదువుకోండి – మీ ప్రభుత్వం మీకు తోడుగా ఉంటుంది:మంత్రి నారా లోకేష్

విద్యార్దులకు ఊరటనిచ్చే విధంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది విద్యార్థులకు తక్షణ ఊరటనిస్తూ, ఫీజు…

తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్..ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం రేవంత్ 

తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఏడు నగరపాలక సంస్థల్లోని 412 డివిజన్లు, 116 పురపాలక సంఘాల్లోని 2569 వార్డుల్లో…

టీ20 వరల్డ్ కప్ అప్డేట్స్

టీ20 ప్రపంచకప్ లో  నెదర్లాండ్స్ పాయింట్ల ఖాతా తెరిచింది.  గ్రూప్-ఎ తొలి మ్యాచ్ లో  పాకిస్థాన్ ను  ఓడించినంత పని చేసిన…

సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ తో ఆకట్టుకున్న ఆకృతి దహియా, అంజుమ్ మౌద్గిల్

ఆసియా షూటింగ్ ఛాంపియన్ షిప్ లో  ఆకృతి దహియా, అంజుమ్ మౌద్గిల్ మంచి ప్రదర్శన కనబరిచారు. ఆకృతి సిల్వర్ మెడల్, అంజుమ్…

ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు…సభ నుండి వైసీపీ వాకౌట్ 

నేడు ఆంధ్రప్రదేశ్ శాసన సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కాగా,  అసెంబ్లీ నుండి వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. లడ్డు కల్తీ, నిరుద్యోగ…

ప్రధాని మోడీని కలిసిన సచిన్ కుటుంబం..కుమారుడి పెళ్లికి ఆహ్వానం

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ పెళ్లి నిశ్చయమైన సంగతి తెలిసిందే. తన స్నేహితురాలు సానియా చందోక్ కు …

సోషల్ మీడియాకు ఏఐ కంటెంట్ కు సంబంధించి కీలక ఆదేశాలిచ్చిన కేంద్రం

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కడ విన్నా ఈ మాటే పరుగుల ప్రపంచంలో మరింత వేగంతో దూసుకుపోతోంది ప్రస్తుతం ఈ సాంకేతికత. మరోవైపు ఈ…

ఈరోజు కూడా లాభాల్లోనే ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

ఈరోజు సెషన్ లో కూడా  దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ట్రేడింగ్ ముగించాయి. అంతర్జాతీయ సానుకూల పరిణామాలకు తోడు కొన్ని…

రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర రైల్వే మంత్రితో ఏపీ సీఎం చంద్రబాబు చర్చలు

కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ఏపీ సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల పురోగతి,నూతన మార్గాల…

కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం

ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు  కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌ తో భేటీ అయ్యారు.…

కాంగ్రెస్ నేతలపై రూ.500 కోట్ల పరువు నష్టం దావా వేసిన అస్సాం సీఎం

అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ కాంగ్రెస్ నేతలపై రూ.500 కోట్ల పరువు నష్టం దావా వేశారు. రాష్ట్ర సీఎం ఆయన…