కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఈ రోజు ఢిల్లీలో ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్…

పార్లమెంట్ వద్ద రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రుల మధ్య ఆసక్తికర సన్నివేశం..సోషల్ మీడియాలో వైరల్

నిన్న పార్లమెంట్ ఆవరణలోని మీడియా పాయింట్ వద్ద ఆసక్తికర సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్,…

యాక్టర్ గా బిజీగా ఉంటూనే డాక్టర్ డిగ్రీ అందుకున్న నటి శ్రీలీల 

దాదాపుగా అన్ని భాషా చిత్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యాక్టర్ శ్రీలీల డాక్టర్ అయ్యారు. ఒక పక్క వరుస చిత్రాల్లో…

‘ఉస్తాద్ భగత్ సింగ్’ లో ‘నల్ల నాగప్ప’ గా తమిళ నటుడు పార్తీబన్

మన టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లలో ఒకటైన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఇప్పటికే అభిమానుల్లో…

యుఫొరియా మూవీపై సూపర్ స్టార్ మహేష్ ప్రసంశలు…టీమ్ కు అభినందనలు

సూపర్ స్టార్ మహేష్ బాబు తనకు ఏదైనా మూవీ నచ్చితే దానిని ప్రశంసిస్తూ ప్రోత్సహిస్తుంటారన్న విషయం తెలిసిందే. అందుకు సంబంధించి సోషల్…

టీ20 వరల్డ్ కప్: వెస్టిండీస్ కు వరుసగా రెండో గెలుపు

టీ20 వరల్డ్ కప్ లో  వెస్టిండీస్ వరుసగా రెండో గెలుపును కైవసం చేసుకుంది. తాజాగా గ్రూప్-సి మ్యాచ్ లో  ఆ జట్టు…

టీ 20 వరల్డ్ కప్: ఐర్లాండ్ పై గెలిచి బోణీ కొట్టిన ఆస్ట్రేలియా

టీ 20 వరల్డ్ కప్ ప్రారంభమైన నాలుగు రోజులకు బరిలో దిగిన ఆస్ట్రేలియా.. తొలి మ్యాచ్లో ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. తాజాగా  గ్రూప్-బి…

ఏపీలోని అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీపై ఏపీసీసీ చీఫ్ షర్మిల విమర్శలు 

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభమైన సంగతి తెలిసిందే. కాగా, గవర్నర్ గారి బడ్జెట్ ప్రసంగం అంత డొల్ల అని ఏపీసీసీ…

ఈరోజు “పునాదిరాళ్లు” కోసం జీవితంలో కెమెరా ముందు నిలిచిన తొలి రోజు:మెగాస్టార్ చిరంజీవి 

దశాబ్దాలుగా తెలుగు సినీ ప్రేక్షకుల మదిలో తన నటనతో శిఖరాగ్ర స్థానాన్ని కైవసం చేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈరోజు ఆయన నట…

ముంబయి మేయర్ గా ఎన్నికైన మహాయుతి అభ్యర్థి రితూ తావ్డే

ముంబయి మేయర్ గా మహాయుతి కూటమికి చెందిన  అభ్యర్థి రితూ తావ్డే  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత 25 ఏళ్లలో బీజేపీకి ఈ…

కేంద్ర బడ్జెట్ పై  చర్చ..భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు

కేంద్ర బడ్జెట్ పై  చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ లోక్ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికా…

ఎన్డీయే శాసన సభాపక్ష సమావేశంలో నేతలకు కీలక సూచనలు చేసిన ఏపీ సీఎం చంద్రబాబు 

ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా కూటమి ఎమ్మెల్యేలకు కీలక సూచనలు చేశారు. 20 నెలలుగా…