తెలంగాణకి ఏది మేలు చేస్తుందో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి:సీఎం రేవంత్ రెడ్డి

116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో తెలంగాణ పట్టణ ప్రాంత ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు కళ్ళముందు ఉన్న గతం, భవిష్యత్ ను  దృష్టిలో ఉంచుకుని…

లాభాలతో వారాన్ని ప్రారంభించిన దేశీయ స్టాక్ మార్కెట్లు

ఈరోజు సెషన్ లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాలతో ట్రేడింగ్ ముగించాయి. అమెరికాతో ట్రేడ్ డీల్ ఫ్రేమ్ వర్క్…

ప్రజలకు ఈ విధానం అలవాటు పడేలా అధికారులు చర్యలు తీసుకోవాలి:ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు

ఇళ్లలో పోగైన చెత్తను కాల్వల్లో పారేయకుండా, తిరిగి అధికారులకు అప్పగిస్తే నిత్యావసర సరుకులు అందజేసే వినూత్న కార్యక్రమానికి  ఏపీ అసెంబ్లీ స్పీకర్…

మార్చికి పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ:ఏపీ సీఎం చంద్రబాబు

పాపులేషన్ మేనేజ్మెంట్, సంజీవని ప్రాజెక్టు, పౌష్టికాహారంపై ఏపీ సీఎం చంద్రబాబు సంబంధిత శాఖల మంత్రులు, కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. ‘సంజీవని’ ద్వారా…

మోహన్ భగవత్ వ్యాఖ్యలకు పెరుగుతున్న మద్దతు..సావర్కర్ కు భారతరత్న ఇవ్వాలన్న కంగనా 

బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ వీర్ సావర్కర్‌ కు భారతరత్న ఇవ్వాలన్న ఆర్.ఎస్.ఎస్ సంఘ్‌చాలక్ మోహన్ భగవత్ వ్యాఖ్యలకు మద్దతిచ్చారు. వీర్…

ఢిల్లీలో స్కూల్స్ కు బాంబు బెదిరింపులు

దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. దాదాపు 9 పాఠశాలలకు బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో…

అక్కినేని అభిమానులకి వచ్చే సంక్రాంతి మరింత స్పెషల్…

సినిమా ప్రపంచంలో సంక్రాంతి సీజన్‌కు ఉండే ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగ కేవలం…

అంబటి రాంబాబుకు మరో కేసులో 14 రోజుల రిమాండ్

వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏపీ సీఎం చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను అరెస్టై రాజమహేంద్రవరం జైల్లో…

రేవంత్ సర్కార్ పై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీలన్నీ పురపాలక ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్నాయి. మెదక్ జిల్లా రామాయంపేట…

ఖర్చు చేసే ప్రతి రూపాయి ప్రజలకు ఉపయోగపడాలి:ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ఖర్చు చేసే ప్రతి రూపాయి ప్రజలకు ఉపయోగపడాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన…

రానున్న ఐదేళ్లలో రూ.45లక్షల కోట్లకు పైగా దిగుమతులు సులభం

అమెరికాతో ఇటీవలే వాణిజ్య ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. కాగా, కొత్త వాణిజ్య ఒప్పందంతో రానున్న ఐదేళ్లలో రూ.45,28,822 కోట్ల దిగుమతులు…

సుబ్ర‌హ్మ‌ణ్యం గారి కృషి ప్ర‌శంస‌నీయం:ఏపీ మంత్రి లోకేష్

గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల‌కు సైన్స్ విద్యపై అవ‌గాహ‌న క‌ల్పిస్తూ 30 ఏళ్లుగా చేస్తున్న కృషికి గానూ నెల్లూరు జిల్లా చెముడుగుంట సైన్స్…