సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్న పెయింటింగ్స్..ప్రత్యేకత ఏంటో తెలుసా?

హర్యానాలోని సూరజ్ కుండ్ ఇంటర్నేషనల్ హస్తకళల మేళాలోని ఒక స్టాల్ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అందులోని ప్రత్యేకతలు ఏంటి అంటారా? బంగారపు…

పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సెకండ్ పాట పై భారీ అంచనాలు…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా విడుదలకు సిద్ధమవుతుందంటే అభిమానుల్లో ఆనందం ఇంకా ఎక్సపెక్టషన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. థియేటర్ల వద్ద…

వచ్చే సంక్రాంతికి అదే జోరు..!

ఈ ఏడాది సంక్రాంతికి సినీ సందడి ప్రేక్షకులను అలరించింది. వచ్చే ఏడాది కూడా అంతకుమించి ఉండే విధంగా ఇండస్ట్రీ నుండి సినిమాలు…

ఏపీలో కాస్త పెరిగిన ఎండలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండ తీవ్రత మెల్లగా పెరుగుతోంది. ఇంకా శీతాకాలం పూర్తికాక ముందే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో కావలిలో గరిష్ట…

దేవరాపల్లి ఆశ్రమం బాలుర హాస్టల్ లో విద్యార్ధుల అస్వస్థత ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష 

పోలవరం జిల్లా రంపచోడవరంలోని దేవరాపల్లి ఆశ్రమం బాలుర హాస్టల్ లో విద్యార్ధుల అస్వస్థత ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు  అధికారులతో  సమీక్ష…

జిల్లాల పునర్వ్యవస్థీకరణ, సింగరేణి మెడికల్ బోర్డు అంశాలపై సీఎం రేవంత్ స్పష్టత

కొన్ని జిల్లాలను రద్దు చేస్తారని, సింగరేణి మెడికల్ బోర్డును రద్దు చేస్తారంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారంపై  తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి …

ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్..గోల్డ్ మెడల్ తో మెరిసిన శంకర్

ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో భారత స్టార్ అథ్లెట్ తేజస్విన్ శంకర్ గోల్డ్ మెడల్ సాధించాడు. హెప్టాథ్లాన్ పురుషుల…

పాక్ నిర్ణయం ఆశ్చర్యం కలిగించిందన్న భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ

భారత్-శ్రీలంకల వేదికగా టీ 20 ప్రపంచ కప్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ భారత్ తో ఆడకూడదని నిర్ణయించుకోవడం ఆశ్చర్యం కలిగించిందని…

సరికొత్త సాంకేతిక విప్లవానికి కీలక అడుగు..దేశానికే గేమ్ ఛేంజర్ గా క్వాంటం కంప్యూటింగ్ సెంటర్

అమరావతి వేదికగా సరికొత్త సాంకేతిక విప్లవానికి కీలక అడుగు పడింది. క్యాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ దేశానికి గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం…

నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌ అగ్ని ప్రమాదం

నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దీనిపై ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ స్పందించారు. ఈ ప్రమాదానికి షార్ట్…

కేంద్ర ప్రభుత్వ సహకారం రాష్ట్ర అభివృద్ధికి ఎంతో ప్రోత్సాహకరం:కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు 

ఈ రోజు రాజమహేంద్రవరంలో కూటమి నాయకులతో కలిసి కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడారు. కేంద్ర బడ్జెట్…

అమరావతి వేదికగా దేశంలోనే మొట్టమొదటి క్వాంటం వ్యాలీ

భారత దేశ తొలి క్వాంటం ఎకోసిస్టం అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు,, కేంద్ర శాస్త్ర సాంకేతిక…