5 కోట్ల మంది ప్రజలను ఊరించి ఉసూరు మనిపించిన బడ్జెట్:ఏపీసీసీ చీఫ్  షర్మిల

ఎన్డీయేలో ఏపీ సీఎం చంద్రబాబు కీలకంగా ఉన్నా.. రాష్ట్రానికి ప్రయోజనం గుండు సున్నా. బాబు అండతో ప్రధానిగా నిలబడ్డ మోడీ ..…

విజయ్ దేవరకొండ సినిమా లో సీనియర్ యాక్టర్స్.?

యూత్‌ లో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్న రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కెరీర్ ఇప్పుడు కొంతకాలంగా మాత్రం ఒక…

వీటన్నింటినీ విస్మరించారు..కేంద్రబడ్జెట్ పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ

కేంద్ర బడ్జెట్ పై రాహుల్ గాంధీ పెదవి విరిచారు. భారతదేశం ఎదుర్కొంటున్న వాస్తవ సంక్షోభాల పట్ల కళ్లు మూసుకుని, తప్పులను సరిదిద్దుకోవడానికి…

అంబటి రాంబాబుకు 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్

ఏపీ సీఎం చంద్రబాబుపై అసభ్య పదజాలంతో తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత అంబటి రాంబాబును అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.…

ఈ బడ్జెట్ సబ్ కా సాత్, సబ్ కా వికాస్ స్ఫూర్తితో సమ్మిళిత అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తుంది:ఏపీ సీఎం చంద్రబాబు 

కేంద్ర బడ్జెట్ పై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. కేంద్ర  ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ భారత్ యొక్క సంస్కరణల…

భారత్ తో లీగ్ మ్యాచ్ ఆడబోము:పాక్ క్రికెట్

ఈ ఏడాది టీ 20 వరల్డ్ కప్ ట్విస్టుల మీద ట్విస్టులతో ప్రారంభానికి ముందే ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఈనెల 7 నుండి…

ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా అల్కరాస్

ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా స్పెయిన్ టెన్నిస్ సూపర్ స్టార్ అల్కరాస్ నిలిచాడు. ఫైనల్ లో సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్…

మెగా ఇంట గుడ్ న్యూస్..అభిమానుల సంతోషం

ప్రముఖ నటుడు రామ్ చరణ్ ఉపాసన దంపతులకి కవలలు జన్మించారు. ఒక బాబు ఒక పాపా… ఈ న్యూస్ తో కొణిదెల, కామినేని…

2026-27 బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్..హైలెట్స్ ఇవే

2026-27 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు.దాదాపు 80 నిమిషాలకు పైగా ఆమె ప్రసంగం సాగింది.…

న్యూజిలాండ్ తో చివరి టీ20లో భారత్ సూపర్ విక్టరీ…4-1తో సిరీస్ కైవసం

న్యూజిలాండ్ తో 5 మ్యాచ్ ల టీ 20 సిరీస్ ను భారత్ 4-1తేడాతో గెలిచి ఘనంగా ముగించింది. టీ20 వరల్డ్…

మహారాష్ట్ర మొదటి మహిళా డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్..ప్రధాని మోడీ విషెస్

మహారాష్ట్ర బారామతిలో ఇటీవల జరిగిన విమాన ప్రమాదంలో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. నేడు…

చంద్రబాబు అధికారంలో ఉన్న ప్రతిసారీ ప్రభుత్వ ఆస్తులు మాయమవుతాయి:మాజీ సీఎం జగన్ 

విశాఖపట్నంలో చంద్రబాబు  ఆయన కుటుంబం దాదాపు రూ.5,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను లాగేసుకుందని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. ఆయన…