‘గగన్ యాన్’ ను విజయవంతంగా పూర్తి చేయడమే లక్ష్యం:ఇస్రో ఛైర్మన్

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్ యాన్. ఈ ప్రాజెక్ట్…

క్రమంగా దిగొస్తున్న బంగారం, వెండి ధరలు

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు సామాన్యుడికి భారంగా మారి అదుపు లేకుండా పెరుగుతూ పోతున్న సంగతి తెలిసిందే. ఇక భారతీయ…

అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై పోలీసు అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి:మంత్రి పార్థసారథి 

వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏపీ సీఎం చంద్రబాబుపై చేసిన అభ్యంతరకర  వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ…

 ‘విత్ లవ్’ ట్రైలర్ విడుదల

‘టూరిస్ట్ ఫ్యామిలీ’ వంటి విలక్షణమైన చిత్రంతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న దర్శకుడు అభిషన్ జీవింత్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. అతను హీరోగా…

బెంగాల్ లో బీజేపీ వస్తే 45 రోజుల్లో బోర్డర్ ఫెన్సింగ్:కేంద్ర హోం మంత్రి అమిత్ షా

పశ్చిమ బెంగాల్ లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు గుప్పించారు. తాము అధికారంలోకి…

మహిళ ఫిర్యాదుపై తక్షణం స్పందించిన డిప్యూటీ సీఎం పవన్…ప్రభుత్వం తరపున భరోసా 

విశాఖపట్నం కేజీహెచ్ వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా గర్భంలోనే తన శిశువు మృతి చెందిందని ఓ మహిళ చేసిన ఫిర్యాదుపై ఏపీ…

డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు సూపర్ అప్డేట్

ప్రభాస్ సినిమాల సీక్వెల్స్ విషయంలో నిన్నటి వరకూ ఉన్న అనుమానాలు, సందేహాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా పూర్తిగా తొలగిపోతున్నాయి. ఒకప్పుడు ఈ సినిమా…

కుప్పం నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో పాల్గొన్న సీఎం చంద్రబాబు

తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఏపీ సీఎం చంద్రబాబు నియోజకవర్గంలో నేడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నారు. బెగ్గిపల్లెలో లబ్ధిదారుల…

అమెరికా చెప్పే ప్రతి దానికి భారత్ అంగీకరించదు:అమెరికా రిటైర్డ్ కల్నల్ కీలక వ్యాఖ్యలు

గత కొద్దికాలంగా భారత్-అమెరికా దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య సంబంధాల గురించి తెలిసిందే. భారత్ పై టారిఫ్ ల విధింపు తదనంతర…

పర్యావరణ పరిరక్షణ, మహిళల సాధికారతే లక్ష్యంగా 5,500 ఈ-సైకిళ్లు పంపిణీ

పర్యావరణ పరిరక్షణ, మహిళల సాధికారతే లక్ష్యంగా 5,555  ఈ -సైకిళ్లను పంపిణీ చేశారు.  లబ్దిదారులు కొందరితో  కలిసి కుప్పం నియోజకవర్గం, శాంతిపురం…

ఫిబ్రవరి 5,6 తేదీలలో బంగాళాఖాతంపై NOTAM జారీ

భారత్ బంగాళాఖాతంలో నోటమ్ జారీ చేసింది. NOTAM అంటే Notice to Airmen (ప్రస్తుతం దీనిని Notice to Air Missions…

టీ 20 వరల్డ్ కప్ కోసం జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా

ఫిబ్రవరి 7 నుండి భారత్-శ్రీలంక దేశాల వేదికగా టీ 20 ప్రపంచ కప్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. కాగా,  ఈ…