మూడో వన్డేలో భారత్ పరాజయం.. సిరీస్ న్యూజిలాండ్ కైవసం

భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఇండోర్ వేదికగా జరిగిన నిర్ణయాత్మక  మూడో మ్యాచ్ లో…

పాలమూరును దేశానికే ఆదర్శంగా నిలబెడతాం: IIIT కి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, జడ్చర్ల మండలం, చిట్టబోయిన పల్లి లో 200 కోట్ల రూపాయలతో ఈ రోజు IIIT కి…

యష్ టాక్సిక్ టీజర్ గురించి సెన్సార్ చీఫ్ ఏమన్నారో తెలుసా???

యష్ నటిస్తున్న టాక్సిక్ సినిమాకు సంబంధించి ప్రస్తుతం నడుస్తున్న వివాదం గురించి తెలిసిందే. ఈ టీజర్ చుట్టూ మొదలైన వివాదం రోజురోజుకు మరింత…

కూటమి ప్రభుత్వం పారిశ్రామికవేత్తల్లో విశ్వాసం నింపుతుంది:ఏపీ డిప్యూటీ సీఎం పవన్

కూటమి ప్రభుత్వం పారిశ్రామికవేత్తల్లో విశ్వాసం నింపుతుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.  కాకినాడలో ఏఎం గ్రీన్ వారి గ్రీన్…

దేశ విభజన గురించి నేటి తరానికి తెలియాలి:సుధామూర్తి 

దేశ విభజనకు దారితీసిన పరిస్థితులు, దేశ చరిత్ర వంటి వాటిని ఈతరం పిల్లలు తప్పకుండా తెలుసుకోవాలని రాజ్యసభ సభ్యురాలు, రచయిత్రి సుధా…

బెంగాల్ చొరబాట్లు..తృణమూల్ కాంగ్రెస్ పై ప్రధాని మోడీ విమర్శలు 

పశ్చిమ బెంగాల్ లో ప్రధాని నరేంద్రమోడీ పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మాల్టా లో జరిగిన సభలో మాట్లాడుతూ బెంగాల్…

ఇరాన్ నుంచి క్షేమంగా స్వదేశానికి  చేరిన పలువురు భారతీయులు 

ఇరాన్ లో ప్రస్తుతం నెలకొన్న  పరిస్థితుల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయులను విదేశాంగ శాఖ క్షేమంగా భారత్ కు  తీసుకువచ్చింది. మొదటి …

చరిత్ర తిరగ రాయటం తెలుగువాళ్ల వల్లే సాధ్యం ..గ్రీన్  అమ్మోనియా ప్లాంట్‌ కు శంకుస్థాపన  

ఏఎం గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ప్లాంట్‌కు ఏపీ సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన…

ఖరారైన కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ఛైర్ పర్సన్ల రిజర్వేషన్లు  

తెలంగాణలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు త్వరలో జరగనున్న సంగతి తెలిసిందే. కాగా,  ఇందుకు సంబంధించి  రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు…

రిపబ్లిక్ డే..ఉగ్రముప్పుకు సంబంధించి నిఘా వర్గాల హెచ్చరిక

ఈ సంవత్సరం రిపబ్లిక్ వేడుకలను టార్గెట్ గా చేసుకుని ఉగ్రమూకలు దేశ రాజధాని ఢిల్లీలో దాడులకు ప్లాన్ లు వేస్తున్నట్లు నిఘా…

విడుదలైన  ‘యుఫోరియా’ ట్రైలర్ 

గుణశేఖర్ దర్శకత్వంలో సారా అర్జున్, భూమిక, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘యుఫోరియా’. ఫిబ్రవరి 6న…

దేశంలోని మొదటి వందే భారత్ స్లీపర్ ట్రైన్ ను ప్రారంభించిన ప్రధాని మోడీ

పశ్చిమ బెంగాల్ లో ప్రధాని నరేంద్రమోడీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ క్లాస్ ట్రైన్ ను మాల్డా…