గిరిజనుల సమస్యలను తీర్చాలన్న దృక్పథం ప్రతి ఒక్కరిలో ఉండాలి:ఏపీ డిప్యూటీ సీఎం పవన్

గిరిజనుల సమస్యలను తీర్చాలన్న దృక్పథం ప్రతి ఒక్కరిలో ఉండాలని గిరిజనాభివృద్ధి, గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పన కోసం  కూటమి ప్రభుత్వం…

ఏపీలో ఐ.ఏ.ఎస్ ఆఫీసర్ల బదిలీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  14 మంది ఐఏఎస్ ఆఫీసర్లు బదిలీ అయ్యారు.  పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ గా  శ్రీవాస్ నుపుర్ అజయ్…

సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో ఏపీ సీఎం  చంద్రబాబు సమీక్ష

సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో ఏపీ సీఎం  చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అందరికీ ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.ఇక…

వందేభారత్ స్లీపర్ ట్రైన్ వచ్చేస్తోంది

వందేభారత్ స్లీపర్ ట్రైన్ వచ్చేస్తోంది. అత్యాధునిక ఫెసిలిటీస్ , లాంగ్ జర్నీలకు సౌకర్యంగా ఉండే ఈ ట్రైన్ కోల్ కతా- గువాహటి…

సమ్మక్క – సారలమ్మ మేడారం మహా జాతర బ్రోచర్‌, పోస్టర్‌ను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి 

గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన సమ్మక్క – సారలమ్మ మేడారం మహా జాతర బ్రోచర్‌, పోస్టర్‌ను తెలంగాణ సీఎం రేవంత్…

అహ్మదాబాద్ లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ సందడి.. కైట్ ఎగరేసిన ప్రధాని మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ను ప్రారంభించారు.  అహ్మదాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమంలో జర్మనీ ఛాన్స్లర్…

4 రికార్డులు సృష్టించిన బెంగళూరు-విజయవాడ నేషనల్ హైవే 

బెంగళూరు- విజయవాడ వయా కడప నేషనల్ హైవే నిర్మాణంలో రాజ్ పథ్ ఇన్ఫ్రాకాన్ సంస్థ నాలుగు గిన్నిస్ రికార్డులు సృష్టించింది. తాజాగా …

మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ దే హవా:టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ 

పల్లె పోరులో ఘన విజయాన్ని అందుకున్న  కాంగ్రెస్ త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా సత్తా చాటేందుకు వ్యూహాలు రచిస్తోంది.  రాబోయే …

గోదావరి జిల్లాల్లో మొదలైన సంక్రాంతి శోభ..ఆకట్టుకుంటున్న డ్రాగన్ పడవల పోటీలు

సంక్రాంతి అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది తెలుగువారి సంస్కృతికి అద్దం పట్టే ఒక మహా వైభవం. ముఖ్యంగా…

కరూర్ స్టాంపేడ్  ఘటన.. సీబీఐ ముందుకు టీవీకే అధినేత విజయ్ 

కరూర్ స్టాంపేడ్  ఘటన ఇన్వెస్టిగేషన్ లో భాగంగా తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత  విజయ్ (Vijay) నేడు సీబీఐ (CBI)…

పీఎస్ఎల్వీ-సీ62 రాకెట్ ప్రయోగంలో అంతరాయం 

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్  (ఇస్రో) చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ62 రాకెట్ ప్రయోగంలో అంతరాయం ఏర్పడింది. దేశ డిఫెన్స్ సెక్టార్ కు అత్యంత…

బీజేపీ కేరళలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే టార్గెట్:కేంద్ర హోంమంత్రి అమిత్ షా

బీజేపీ కేరళలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తమ కీలక టార్గెట్ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కొత్తగా ఎన్నికైన…