జపాన్ ప్రధాన మంత్రిగా  సానే తకాయిచి..భారీ విజయంతో అధికార పీఠం కైవసం

పార్లమెంటు ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి జపాన్ ప్రధాన మంత్రిగా  సానే తకాయిచి మళ్ళీ అధికార పీఠాన్ని కైవసం చేసుకున్నారు. రేర్…

పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి సినిమా లో హీరోయిన్ ఈ అందాల భామే…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, స్టైలిష్ యాక్షన్ మూవీస్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఒక పవర్ ఫుల్ సినిమాను తెరకెక్కించనున్న…

‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’ లో ఏఐ సాంకేతికతపై ప్రధాని మోడీ కీలక ప్రసంగం

దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’ లో ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడారు. మేకిన్ ఇండియా, భారత ఇన్నోవేషన్…

ముంబై క్లైమేట్ వీక్…పాల్గొన్న  తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

ముంబై క్లైమేట్ వీక్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ శ్రీ…

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన 15 వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం 

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన 15 వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. ఐటీ, విద్యుత్, పర్యాటకం,…

చివరి సూపర్-8 బెర్తును సొంతం చేసుకున్న పాక్

టీ20 వరల్డ్ కప్ లో  చివరి సూపర్-8 బెర్తును పాకిస్థాన్ సొంతం చేసుకుంది. గ్రూప్-ఎ నుంచి భారత్ ఇప్పటికే సూపర్-8కు దూసుకెళ్లింది. …

టీ 20 వరల్డ్ కప్..కొనసాగుతున్న భారత్ జైత్ర యాత్ర

టీ 20 వరల్డ్ కప్ గ్రూప్ దశను భారత్ ఒక్క ఓటమి కూడా లేకుండా గెలుపులతో ముగించింది. గ్రూప్-ఎ ఆఖరి మ్యాచ్లో…

బాల్క సుమన్ అరెస్ట్ ను ఖండించిన కె.టి.ఆర్, హరీష్ రావు

బీ.ఆర్.ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను అరెస్ట్ చేయడాన్ని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్  తీవ్రంగా ఖండించారు.  BRS…

నంద్యాల జిల్లాలో  MGNREGA పరిరక్షణ యాత్ర..కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై షర్మిల విమర్శలు 

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన VB G- RAM G చట్టాన్ని రద్దు చేయాలని, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని (…

ధర్మవరం కోర్టుకు బాంబు బెదిరింపు..పోలీసుల తనిఖీలు 

ధర్మవరం కోర్టుకు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు రావడంతో  జడ్జిలు న్యాయవాదులు కోర్టు ఆవరణంలో నుంచి బయటకు పరుగులు పెట్టారు. డి.ఎస్.పి…

రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి మాజీ మంత్రి అంబటి రాంబాబు విడుదల..!

సత్తెనపల్లిలో సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో వసూళ్ల కేసులో బెయిల్ రావడంతో వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు జైలు…

బంధుప్రీతి, పక్షపాతం అనేవి ప్రజాస్వామ్య వ్యవస్థకు శాపం:సుప్రీం కోర్టు

నెపోటిజం (బంధుప్రీతి)పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అది ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓ శాపమని అభిప్రాయపడింది.…