ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు

ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు నేడు కీలక వ్యాఖ్యలు చేసింది. తమిళనాడుకు సంబంధించి  ఉచిత విద్యుత్ ప్రతిపాదనపై దాఖలైన పిటిషన్ పై విచారణ…

పల్నాడు జిల్లాలో MGNREGA పరిరక్షణ యాత్ర..పాల్గొన్న ఏపీసీసీ ఛీఫ్ షర్మిల

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) పరిరక్షణ యాత్ర నేడు పల్నాడు జిల్లాలో కొనసాగుతోంది. వినుకొండ నియోజకవర్గం, వేల్పూరులో…

ఉప్పాడ మత్స్యకారుల అభ్యున్నతికి ప్రణాళిక సిద్ధం:ఏపీ డిప్యూటీ సీఎం పవన్

ఉప్పాడ మత్స్యకారుల అభ్యున్నతికి ప్రణాళిక సిద్ధమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకార సోదరుల…

వైజాగ్ గూగుల్ డేటా సెంటర్‌పై సుందర్ పిచాయ్ ప్రకటన..గర్వకారణమన్న లోకేష్ 

వైజాగ్ గూగుల్ డేటా సెంటర్‌పై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కీలక ప్రకటన చేశారు. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో మాట్లాడుతూ…

ఏపీ అసెంబ్లీలో  అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు..అప్డేట్ ఇచ్చిన మంత్రి నారాయణ

ఏపీ అసెంబ్లీలో  అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు పై మంత్రి నారాయణ సమాధానం ఇచ్చారు. ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అడిగిన ప్రశ్నకు సమాధానం…

ఏపీ సీఎం ఢిల్లీ టూర్..ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్…

ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో చేనేత స్టాల్స్..ప్రారంభించిన స్పీకర్,డిప్యూటీ స్పీకర్

చేనేత వస్త్రాల అమ్మకాలను ప్రోత్సహించేందుకు ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో  ఏర్పాటు చేసిన ప్రత్యేక చేనేత స్టాల్స్ ను స్పీకర్ అయ్యన్నపాత్రుడు మరియు…

కాంగ్రెస్ అగ్రనేతలతో సీఎం రేవంత్ బృందం భేటీ 

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు సీనియర్ నాయకులు న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వాన్ని కలిశారు. ఈ రోజు…

జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం నేడే ప్రారంభం

జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం నేడే ప్రారంభం కానున్నట్లు ఆ పార్టీ తెలిపింది. జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ…

హెరిటేజ్ టీటీడీకి నెయ్యి సరఫరా చేయలేదనేది నిప్పులాంటి నిజం:బీ.ఆర్.నాయుడు

కల్తీ నెయ్యి కేసులో పీకల్లోతు కూరుకుపోయిన వైసీపీ, హెరిటేజ్ కంపెనీపై ఆరోపణలు చేయడం దుర్మార్గమని టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్.నాయుడు అన్నారు. హెరిటేజ్…

మే నెలలో పార్టీ ..కొత్త పార్టీ ఏర్పాటుపై కవిత కీలక వ్యాఖ్యలు

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కవిత తన కొత్త పార్టీకి సంబంధించి కీలక ప్రకటన చేశారు. కొత్త పార్టీని ఏర్పాటు…

సర్వశిక్షా అభియాన్ లో  ఏపీలోనే ఎక్కువ జీతాలు..త్వరలోనే  డీఎస్సీ:ఏపీ మంత్రి లోకేష్

ఏపీ విద్యా,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ డీఎస్సీ నోటిఫికేషన్ పై గుడ్ న్యూస్ చెప్పారు. జాబ్ క్యాలెండర్ లో భాగంగా…