10 నిమిషాల డెలివరీ సీక్రెట్: ఏజెంట్ల వేగం కాదు, డార్క్ స్టోర్లే కారణమన్న దీపిందర్ గోయల్!

జొమాటో, బ్లింకిట్ అందిస్తున్న 10 నిమిషాల ఫాస్ట్ డెలివరీ వెనుక ఉన్న అసలు గుట్టును ఆ సంస్థ సీఈఓ దీపిందర్ గోయల్…

బీ.ఎస్.ఎన్.ఎల్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఫ్రీ VoWiFi సేవలు

మన ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తమ వినియోగదారుల  కోసం కీలకమైన వాయిస్ ఓవర్…

మహారాష్ట్ర ఆలయం ఎదురుగా వున్న సెలూన్‌లో లౌడ్‌స్పీకర్‌లో ‘కశ్మీర్ బనేగా పాకిస్థాన్’ అనే పాటను ప్లే చేసిన యువకుడు..!

మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో జాతీయ సమగ్రతకు భంగం కలిగించే షాకింగ్ ఘటన వెలుగుచూసింది.నాయిగావ్ సమీపంలోని చిన్చోటి ప్రాంతంలో గల ఒక దుర్గామాత…

ఈవీఎం వైపే ప్రజల మొగ్గు..రాహుల్ పై బీజేపీ విమర్శలు

ఈవీఎంల పనితీరుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎప్పటినుంచో  అనుమానాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా, తాజాగా కర్ణాటకలో చేపట్టిన…

కోనసీమ కలెక్టర్‌కు తప్పిన ప్రమాదం….పడవ పోటీల పరిశీలనలో బోటు నుంచి నీటిలో పడ్డ మహేష్ కుమార్!

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కు తృటిలో పెను ప్రమాదం తప్పింది.…

అమరావతి E-13 రోడ్డుకు లైన్ క్లియర్: అటవీ భూమి మళ్లింపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

రాజధాని అమరావతి కనెక్టివిటీని మెరుగుపరిచే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిని యర్రబాలెం నుంచి చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారితో…

బూర్గంపాడులో కాలేజీ బస్సు బోల్తా: తప్పిన పెను ప్రమాదం!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. బూర్గంపాడు మండలం మొండికుంట సమీపంలో పాల్వంచకు చెందిన కె.ఎల్.ఆర్ (KLR) కాలేజీ బస్సు…

తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడటంలో ఎక్కడా రాజీ పడేది లేదు:సీఎం రేవంత్ రెడ్డి

కృష్ణా, గోదావరి నదీ జలాలపై తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడటంలో ఎక్కడా రాజీ పడేది లేదని సీఎం రేవంత్ రెడ్డి  స్పష్టం…

బళ్లారిలో రాజకీయ రణరంగం: గాలి జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద కాల్పులు….కాంగ్రెస్ కార్యకర్త మృతి!

కర్ణాటకలోని బళ్లారి నగరంలో రాజకీయ ఆధిపత్య పోరు తీవ్ర రక్తపాతానికి దారితీసింది. వాల్మీకి విగ్రహావిష్కరణ బ్యానర్ ఏర్పాటు విషయంలో గంగావతి ఎమ్మెల్యే,…

ఇంటర్నేషనల్ క్రికెట్ కు ఉస్మాన్ ఖవాజా గుడ్ బై

ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా ఇంటర్నేషనల్ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ సిరీస్ లో జరగబోయే సిడ్నీ…

వైసీపీ నేతల కంటే మావోయిస్టులే నయం:- టీడీపీ ఎమ్మెల్యే కళా వెంకటరావు 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరుపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.ఈ…

ఏపీలో రూ. 20కే రేషన్ షాపులలో గోధుమ పిండి పంపిణీ 

ఏపీలో ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా గోధుమ పిండి అందించేందుకు జీవో విడుదలైన సంగతి తెలిసిందే. రేషన్‌ దుకాణాల్లో కిలో గోధుమ పిండి…