విజయవాడలో కౌంటర్ ఇంటిలిజెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు..అదుపులో ముగ్గురు అనుమానాస్పద యువకులు 

విజయవాడ పాతబస్తీలో కౌంటర్ ఇంటిలిజెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్న ముగ్గురు యువకులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు…

ఐసీసీ బెస్ట్ ప్లేయర్ గా ఉమెన్స్ క్రికెటర్ అరుంధతి రెడ్డి

ఫిబ్రవరి నెలకు గానూ భారత ఉమెన్స్ క్రికెటర్ అరుంధతి రెడ్డి ఐసీసీ బెస్ట్ ఉమెన్స్ క్రికెటర్ గా నిలిచారు. ఆస్ట్రేలియాతో టీ…

ఈ భారీ పరిశ్రమతో ప్రత్యక్షంగా పరోక్షంగా లక్ష మంది యువతకు ఉద్యోగాలు

ఈ రోజు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఆర్సెలార్ మిట్టల్ & నిప్పన్ స్టీల్స్ భూమి పూజ కార్యక్రమం జరిగింది.…

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 27 సీట్లలో బరిలోకి దిగనున్న బీజేపీ

తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీలు ప్రచారాన్నే కాకుండా మిగతా కార్యకలాపాలను వేగవంతం చేశాయి. ఇక అక్కడ ప్రధాన…

ట్రంప్ సంచలన ప్రకటన…ఇరాన్ పై దాడులు తాత్కాలికంగా నిలిపివేత 

గత కొద్దిరోజులుగా ఉద్రిక్తతలతో అట్టడుకుతున్న మధ్యప్రాచ్యంలో కాస్త ప్రశాంత పరిస్థితులు ఏర్పడి శాంతిస్థాపన జరిగే దిశగా అడుగులు పడుతున్నాయి. దాడులు ఉద్రిక్తమవుతాయనే …

భారీ నష్టాలతో సూచీల బేజారు..!

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో నేటి ట్రేడింగ్ ముగించాయి. హార్ముజ్ జలసంధి విషయంలో అమెరికా, ఇరాన్ మధ్య ముదురుతున్న వివాదం,…

ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో మరో కీలక అడుగు…ఆర్సెలార్ మిట్టల్ ప్లాంట్ కు శంకుస్థాపన

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది. ఉక్కు రంగంలో రాష్ట్రానికి అతి పెద్ద పెట్టుబడి అయిన  రూ.1.36 లక్షల కోట్ల…

ముందుకా..వెనక్కా..ఇరకాటంలో అగ్రరాజ్యం..!

అగ్రరాజ్యం అమెరికా పరిస్థితి ఇరకాటంలో పడింది. ఇజ్రాయెల్‌తో చేతులు కలిపి ఇరాన్‌పై కన్నెర్ర చేసిన వైట్ హౌస్, ఇప్పుడు తన సొంత…

బలహీన వర్గాల ఆత్మగౌరవ జ్యోతి వెలిగించిన మహనీయులు దొమ్మేటి వెంకటరెడ్డి

నేడు సామాజిక విప్లవ నాయకులు, శెట్టిబలిజ సంక్షేమ సంఘ స్థాపకులు  దొమ్మేటి వెంకటరెడ్డి  జయంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు  ఘన…

మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడానికి సలహాలివ్వండి:సీఎం రేవంత్ రెడ్డి 

మూసీ ప్రక్షాళన కోసం చేపట్టే ప్రాజెక్టులో పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలెవరినీ నిరాశ్రయులను చేయమని, ఏ ఒక్కరికీ నష్టం జరక్కుండా వారందరికీ…

మిడిల్ ఈస్ట్ పరిస్థితులపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తత పరిస్థితులపై లోక్ సభలో ప్రధాని మోడీ మాట్లాడారు. గల్ఫ్ దేశాల్లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని అక్కడి పరిస్థితులను…

మామిడి సాగులో సమ్మర్ మేనేజ్‌మెంట్ 

మామిడి రైతులకు కీలక సమయం వేసవి సీజన్. ఇదే సమయంలో ప్రకృతి ఒక అతిపెద్ద సవాల్ విసురుతుంది. మార్చి, ఏప్రిల్, మే…