తెలుగు హీరోలు – తమిళ డైరెక్టర్స్ – ఇప్పుడు ఇదే ట్రెండ్ గురు

ఇటీవల టాలీవుడ్‌లో ఒక ఆసక్తికరమైన ట్రెండ్ కనిపిస్తోంది. ఒకప్పుడు తెలుగు దర్శకులు ఇతర ఇండస్ట్రీల స్టార్ హీరోలతో సినిమాలు చేయాలని ప్రయత్నించేవారు.…

ఉమెన్స్ హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ లో సెమీస్ చేరిన భారత్  

ఉమెన్స్  హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ లో  భారత్ సెమీస్ చేరింది. తాజాగా గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన లీగ్ మ్యాచ్ లో …

ఐసీసీ టీ 20 ర్యాంకింగ్స్ లో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ హవా

తాజా ఐసీసీ టీ 20 ర్యాంకింగ్స్ లో భారత స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ 875 పాయింట్లతో నెంబర్ వన్ గా…

ఉస్తాద్ భగత్ సింగ్ నుండి ట్రైలర్ అప్డేట్ 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ మాస్ ఎంటర్‌టైనర్‌లకు పేరుగాంచిన దర్శకుడు…

డిజిటల్ యుగంలో డిజిటల్ సెన్సస్

దేశం మరో కీలక  ఘట్టానికి సిద్ధమవుతోంది. 140 కోట్లకు పైగా ఉన్న డిజిటల్ సెన్సస్ కు  సమయం వచ్చేసింది. మే 11…

భారీ నష్టాలతో జోరు తగ్గిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు

ఈరోజు ట్రేడింగ్ లో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా పెరుగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు ఎప్పుడు తగ్గుముఖం పడతాయో…

కేరళలో ప్రధాని మోడీ పర్యటన..కాంగ్రెస్,లెఫ్ట్ పార్టీలపై విసుర్లు

ప్రధాని నరేంద్రమోడీ నేడు కేరళలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. మీరు కాంగ్రెస్‌కు మరియు లెఫ్ట్ పార్టీలకు…

కూటమి పాలనపై వైసీపీ అధినేత జగన్ విమర్శలు

అసెంబ్లీ సమావేశాల్లో ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని  అంతా పరనింద.. ఆత్మస్తుతి అని ఏపీ మాజీ సీఎంజ్, వైసీపీ అధినేత  వై.ఎస్.జగన్…

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ గా శివ ప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ గా శివ ప్రతాప్ శుక్లా నేడు ప్రమాణ స్వీకారం  చేశారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్…

ప్రజల్లోకి ప్రభుత్వ విధానాలు సమర్ధంగా వెళ్లాలి:ఏపీ సీఎం చంద్రబాబు

రెండు రోజుల జిల్లా కలెక్టర్ల సమావేశం నేడు రాష్ట్ర సచివాలయంలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగానికిసీఎం దిశా నిర్దేశం చేశారు.…

అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్..పుతిన్ కు ట్రంప్ కాల్

మిడిల్ ఈస్ట్ లో పరిస్థితులు అక్కడికే పరిమితం కాకుండా ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. ఇదిలా ఉండగా..అగ్రరాజ్యం అమెరికా, రష్యా దేశాల మధ్య సాగుతున్న…

కారుణ్య మరణం కేసులో సుప్రీం కోర్టు కీలక తీర్పు

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కారుణ్య మరణానికి సంబంధించి ఒక కేసులో సంచలన తీర్పును ఇచ్చింది. దాదాపు 13 ఏళ్లుగా…