మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవంలో నారా లోకేష్ దంపతులు

వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవంలో ఏపీ మంత్రి నారా లోకేష్ దంపతులు పాల్గొన్నారు.…

ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ హోళీ శుభాకాంక్షలు

హోలీ పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లు శుభాకాంక్షలు తెలిపారు.  ఏపీ సీఎం చంద్రబాబు:…

‘HANUMAN’ కార్యక్రమాన్ని ప్రారంభించిన అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ 

మానవ వన్యప్రాణి సంఘర్షణను నివారించడం కోసం రూపకల్పన చేసిన సమగ్ర సాంకేతిక, శాస్త్రీయ కార్యక్రమం హనుమాన్ అని ఏపీ డిప్యూటీ సీఎం,…

ఆర్టీజీఎస్, పబ్లిక్ పాజిటివ్ పర్షెప్సన్‌ పై ఏపీ సీఎం సమీక్ష

ఆర్టీజీఎస్, పబ్లిక్ పాజిటివ్ పర్షెప్సన్‌ పై క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం చంద్రబాబు నేడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ…

మీరు ఎక్కడ ఉన్నా,ఏపీ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది:ప్రవాసాంధ్రులకు భరోసా

మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న ఆందోళనకర పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తమ పౌరుల క్షేమం  కోసం కీలక చర్యలు…

నాపై దుష్ప్రచారం వెనుక రాజకీయ దురుద్దేశం:బీ.ఆర్.నాయుడు 

నకిలీ డీప్ ఫేక్ వీడియోలతో కొందరు సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్.నాయుడు తెలిపారు. వ్యక్తిగతంగా  అప్రతిష్ట…

ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ లక్ష్యానికి మీరంతా స్ఫూర్తి ప్రదాతలు:మంత్రి లోకేష్

శ్రీకాకుళం జిల్లా, జి. సిగడాం మండలం, పున్నాం పంచాయతీ బూటుపేట ప్రాథమిక పాఠశాల లో ప్రధానోపాధ్యాయినిగా విధులు నిర్వర్తిస్తున్న కూర్మాన అరుణకుమారి…

ప్రజా రాజధాని అమరావతిని ఒక ఆధునిక న్యాయ నగరంగా తీర్చిదిద్దుతున్నాం:ఏపీ సీఎం చంద్రబాబు 

మన ప్రజా రాజధాని అమరావతిని ఒక ఆధునిక న్యాయ నగరం (Justice City) గా తీర్చిదిద్దుతున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.…

ఏపీ పర్యటనలో సీజేఐ

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ విజయవాడలోని లోక్…

వేట్లపాలెంలో భారీ విస్ఫోటనం తీవ్ర దిగ్భ్రాంతికరం:ఏపీ డిప్యూటీ సీఎం పవన్

కాకినాడ జిల్లా వేట్లపాలెం గ్రామంలోని బాణాసంచా పరిశ్రమలో చోటు చేసుకున్న భారీ పేలుడు ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్…

వేట్లపాలెం బాణాసంచా కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ఘటన తీవ్రంగా కలచివేసింది:వై.ఎస్.జగన్ 

ఏపీలో భారీ పేలుడు ఘటన చోటుచేసుకుంది. కాకినాడ జిల్లా వేట్లపాలెంలో ఉన్న బాణాసంచా తయారీ పరిశ్రమలో ఈ ప్రమాదం జరిగింది. ఈ…

ఏపీ  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన జి.సాయి ప్రసాద్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (ఛీఫ్ సెక్రటరీ)గా జి.సాయి ప్రసాద్ నేడు ఏపీ  సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు.ఇప్పటి వరకు…