వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు..బాధిత కుటుంబాలను ఆదుకుంటామన్న సీఎం చంద్రబాబు

సామర్లకోట మండలం వేట్లపాలెంలో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు జరిగింది. మంటల్లో పలువురు కార్మికులు చిక్కుకున్నారు. ఐదుగురికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలించారు. భారీగా…

​మాతృభాష పరిరక్షణ దిశగా కీలక నిర్ణయం:అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు 

​ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఎక్కడున్నా మాతృభాషను ఎంతో ఆదరిస్తుంటే మన సొంత రాష్ట్రంలోనే తెలుగు మాట్లాడే పరిస్థితి కరువవ్వడం అత్యంత బాధాకరమని ఏపీ…

హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ సాధించమే కూటమి ప్రభుత్వ లక్ష్యం:ఏపీ సీఎం చంద్రబాబు

విజయనగరం జిల్లా, చీపురుపల్లిలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం కార్యక్రమాన్ని ఏపీలో సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం ప్రజా వేదిక సభలో మాట్లాడారు. …

ఏపీకి మరో కీలక  సంస్థ..బ్లూ జెట్ హెల్త్ కేర్ పరిశ్రమకు శంకుస్థాపన

ఉత్తరాంధ్ర పారిశ్రామికాభివృద్ధిలో బ్లూ జెట్ హెల్త్ కేర్ పరిశ్రమ ఏర్పాటు మైలురాయి అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్…

ఇప్పటికైనా ప్రభుత్వం నిద్ర లేచి నిజాయితీగా పరిస్థితిని సమీక్షించాలి:వై.ఎస్.జగన్ 

ఎవరైనా బ్రతకడం కోసం పాలు, నీళ్లు తాగుతారు. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఆ రెండూ ప్రాణాంతకం అవుతున్నాయని వైసీపీ అధినేత వై.ఎస్.జగన్…

బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ తో మంత్రి లోకేష్ భేటీ

ముంబైలో లెజెండరీ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ను ఏపీ మంత్రి నారా లోకేష్ కలిశారు. ఆంధ్రప్రదేశ్‌ లో కొత్త ఫిల్మ్…

ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క  క్యాంప్ కార్యాలయంలో సహచర మంత్రి శ్రీధర్ బాబుతో పాటుగా ఏపీ సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా…

మరింత యూజర్ ఫ్రెండ్లీగా మనమిత్ర:నారా లోకేష్

మనమిత్రను మరింత యూజర్ ఫ్రెండ్లీగా తీర్చిదిద్దుతామని ఏపీ విద్యా,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మనమిత్ర ద్వారా…

తెలుగు తేజం భూక్యా యశ్వంత్ విజయాలు అభినందనీయం:మంత్రి లోకేష్ 

తెలుగు తేజం, పర్వతారోహకుడు భూక్యా యశ్వంత్ సాధిస్తున్న విజయాలు అభినందనీయమని ఏపీ విద్యా,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కొనియాడారు. ‘హర్…

ప్రతీ ఎకరాకూ నీరందించి తెలుగు తల్లికి జలహారతి ఇవ్వటమే లక్ష్యం:ఏపీ సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ లో  ప్రతీ ఎకరాకూ నీరందించి తెలుగు తల్లికి జలహారతి ఇవ్వటమే తన టార్గెట్ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.దానికి…

శ్రీకాకుళం డయేరియా ప్రభావిత ప్రాంతాలలో  కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పర్యటన 

శ్రీకాకుళంలో ఇటీవల నమోదైన డయేరియా ప్రభావిత ప్రాంతాలను కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా ఫీల్డ్ ఇన్స్పెక్షన్ నిర్వహించారు. స్థానిక…

నేటి నుండి జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు

నేటి నుండి జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదును భారీగా చేపడుతోంది. జనసేన ఉద్యమి సభ్యత్వం వలన కలిగే ప్రయోజనాలు వివరిస్తూ ఈ…